ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రులను నిద్రపోనియ్యమని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. వందరోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు ఎటు పోయాయని నిలదీశారు. అధికారంలోక�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్ ఏడో దశ కర్మాగారం రికార్డుల పరంపర కొనసాగిస్తున్నది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింట్లోనూ ఈ ఏడాది 79
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూములు ఇచ్చిన రైతులను విస్మరించి రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనం కోసం పక్క జిల్లా ఖమ్మంకు నీటిని తరలించుకుపోవడాన్ని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు త�
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసినప్పటికీ భూగర్భ జలాలు రోజురోజుకూ దిగువకు పోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెరువులు చాలావరకు ఎండిపోయే స్థితికి వచ్చేశాయి. చేలల్లో బోర్లు సైతం రెండున్నర అంగుళాల
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ చెరగని ముద్ర వేశారు. అప్పుడు ఉద్యమంలో దూసుకుపోయిన ఆయన వెంట నడిచిన నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలామ�
TG JENCO | పాల్వంచ, ఫిబ్రవరి 15 : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (1104) జెన్కో అధ్యక్షుడు కేశబోయిన కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇవాళ టీజీ జెన్కో డైరెక్టర్(ధర్మల్) లక్ష్మయ్యను ఆ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలి
Maloth Sindhu | 38వ జాతీయ క్రీడా పోటీల్లో భాగంగా జరిగిన 4*100 రిలే అథ్లెటిక్ విభాగంలో కాంస్య పతకం సాధించిన జిల్లాకు చెందిన మాలోత్ సింధును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇవాళ ఐడిఓసి కార్యాలయం కలెక్టర్ ఛాంబర్లో ఘనంగ�
Rega Kantharao | గుండాల: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 13 మాసాలు గడిచినా ఇప్పటికి పథకాలు అమలుకు నోచుకోలేదని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా �
రైతుభరోసా కింద ఈ సీజన్ పంటల పెట్టుబడి సాయం రూ.6 వేలను జనవరి 26న జమచేస్తున్నామంటూ కాంగ్రెస్ సర్కారు ఇటీవల ఊరించడంతో ఊళ్లలోని రైతులందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ ‘ఇప్పుడు కేవలం ఎంపిక చేసిన గ్రామాల రైతులకే జమ �
చెవిలో పూలతో జీసీసీ హమాలీలు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) హమాలీలు భద్రాద్రి జిల్లా దమ్మపేటలో నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీసీసీ, సివిల్ సైప్లె హమాలీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, దమ్మపేట, భద్రాచలం పట్టణంలో చేపట్టిన సమ్మె శనివారం నాటికి మూడో రోజుకు చేరింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ బియ్యం సరఫరాలో తీవ్ర ఆటంకం ఏర్పడింది. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ హమాలీలు సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి నెలకొంది.