ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసినప్పటికీ భూగర్భ జలాలు రోజురోజుకూ దిగువకు పోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెరువులు చాలావరకు ఎండిపోయే స్థితికి వచ్చేశాయి. చేలల్లో బోర్లు సైతం రెండున్నర అంగుళాల
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ చెరగని ముద్ర వేశారు. అప్పుడు ఉద్యమంలో దూసుకుపోయిన ఆయన వెంట నడిచిన నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలామ�
TG JENCO | పాల్వంచ, ఫిబ్రవరి 15 : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (1104) జెన్కో అధ్యక్షుడు కేశబోయిన కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇవాళ టీజీ జెన్కో డైరెక్టర్(ధర్మల్) లక్ష్మయ్యను ఆ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలి
Maloth Sindhu | 38వ జాతీయ క్రీడా పోటీల్లో భాగంగా జరిగిన 4*100 రిలే అథ్లెటిక్ విభాగంలో కాంస్య పతకం సాధించిన జిల్లాకు చెందిన మాలోత్ సింధును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇవాళ ఐడిఓసి కార్యాలయం కలెక్టర్ ఛాంబర్లో ఘనంగ�
Rega Kantharao | గుండాల: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 13 మాసాలు గడిచినా ఇప్పటికి పథకాలు అమలుకు నోచుకోలేదని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా �
రైతుభరోసా కింద ఈ సీజన్ పంటల పెట్టుబడి సాయం రూ.6 వేలను జనవరి 26న జమచేస్తున్నామంటూ కాంగ్రెస్ సర్కారు ఇటీవల ఊరించడంతో ఊళ్లలోని రైతులందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ ‘ఇప్పుడు కేవలం ఎంపిక చేసిన గ్రామాల రైతులకే జమ �
చెవిలో పూలతో జీసీసీ హమాలీలు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) హమాలీలు భద్రాద్రి జిల్లా దమ్మపేటలో నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీసీసీ, సివిల్ సైప్లె హమాలీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, దమ్మపేట, భద్రాచలం పట్టణంలో చేపట్టిన సమ్మె శనివారం నాటికి మూడో రోజుకు చేరింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ బియ్యం సరఫరాలో తీవ్ర ఆటంకం ఏర్పడింది. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ హమాలీలు సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి నెలకొంది.
కళ్లు తెరవకుండానే మీ పొత్తిళ్ల వెచ్చదనానికి దూరమవుతున్న మేము.. ‘ఏం పాపం చేశాం అమ్మా?’ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా కన్పిస్తున్నాయి అభంశుభం తెలియని పసిగుడ్ల మోములు. తల్లెవరో? తండ్రెవరో అనే ఊహ తెలియకుం
సరిహద్దు జిల్లాలో సంచరించిన పెద్దపులి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడుగు పెట్టినట్లు తెలుస్తున్నది. శనివారం తెల్లవారుజామున పులి గాండ్రింపులు వినిపించినట్లు ఆళ్లపల్లి మండలం దొంగతోగు గ్రామస్తులు చె�
మొక్కజొన్న విత్తనోత్పత్తి కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ కరువైంది. వ్యవసాయ శాఖ అధికారులు కంపెనీల కార్యకలాపాలను పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రైతు వ్యవసాయ క్షేత్రాలను ప్రయోగశాలలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శనివారం జరిగిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. సాక్షాత్తు సీఐ వాహనంలో ఓ అధికార పార్టీ నా యకుడిని తిప్పుతూ కని