రాష్ట్రంలో బుధవారం ఈదురుగాలులతో కురిసిన వర్షానికి భారీ నష్టం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం సీతానగరంలో చెట్టు కింద పిల్లలు ఆడుకుంటుండగా పిడుగుపడి సంపత్(14) అక్కడికక్కడే మృతి చెం�
ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణం కూనవరం రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో చోటుచేసుకున్నది. కొణిజర్ల మండలం సి
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఎండ కారణంగా ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో ఉదయం పూటనే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బా
పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ దవాఖానలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం దవాఖాన ఎదుట ధర్నా చేపట్టారు. ఈ స�
ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఆస్పత్రి ఎదుట శుక్రవారం ధర్నా �
ఎనిమిదెకరాల్లో సాగు చేసిన పంటలు చేతికి రాక.. అందుకోసం చేసిన అప్పు తీర్చే మార్గం లేక ఓ యువ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది.
వైన్షాపుల యాజమాన్యాలు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆగ్రహించి గ్రామస్థులు మద్యం బాటిళ్లను లూటీ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఇల్లె�
ఎకరం పోడు భూమిలో ఓ గిరిజన రైతు సాగు చేసిన పత్తి పంటను అటవీ శాఖ అధికారులు పీకివేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బాలియాతండాలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలను బదిలీ చేస్తూ ఆదివారం మల్టీజోన్-1 ఐజీ తరుజోషీ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు ఇన్స్పెక్టర్లు, 13మంది ఎ�
పత్తి పంటను కొనుగోలు చేయడం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతులు జిన్నింగ్ మిల్లు వద్ద మంగళవారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వివరాలిల�
బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నాయకుడు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నట్లు ఎంపీ క్యాంపు కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12,340 మంది రెగ్యులర్, 600 మంది ప్రైవేట్ విద్యార్థులు మొత్తం 12,940 మంది పదో తరగతి పరీ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. మంగళవారం ఆమె సంబంధిత అధికా�