వేగంగా కుటుంబాల గణన ప్రక్రియ ఇంటింటి సర్వే చేస్తున్న రెవెన్యూ టీంలు సేవలందిస్తూ.. సౌకర్యాలు కల్పిస్తూ.. సహకారమందిస్తున్న పంచాయతీ సిబ్బంది పకడ్బందీగా పారిశుధ్య పనులు విస్తృతంగా పర్యటిస్తున్న ఐఏఎస్లు భ
ప్రభుత్వం, యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నాయి.. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలూ ఏర్పాటు చేశాం ప్రవాహం తగ్గుతోంది. మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించాం గోదావరి వరద పరిస్థితిపై ముఖ్యమంత్రికి నివేదిక పంపిం
పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు నిలిచిన రాకపోకలు కిన్నెరసాని వాగులో చిక్కుకున్న వ్యక్తి మణుగూరు రూరల్, జూలై 8: గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజ�
సమాజంలో మార్పు రావాలాంటే చదువు ముఖ్యం మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్కుమార్ కొత్తగూడెంలోని రామవరంలో ఏకలవ్య పాఠశాల ప్రారంభం కేఎస్ఎం వద్ద నూతన కలెక్టర్ కార్యాలయ పనుల పరిశీలన భద్రాద్రి కొత్తగ�
పాల్వంచ, జూన్ 23: ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన మాత్రమే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు మీడియం బోధించవద్దని ప్రధానోపాధ్యాయులను డీఈవో సోమశేఖర శర్మ ఆదేశించారు. పాల్వం
మామిళ్లగూడెం, జూన్ 23: ఖమ్మం నగరంలో డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. జిల్లాఎక్సైజ్శాఖ అధికారి నాగేంద్రరెడ్డి గురువారం జిల్లాఎక్సైజ్శాఖ కార్యాలయంలో వివరాలు వెల్ల�
జిల్లాలో ఇంధన కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ పకడ్బందీగా ఉండాలి వివిధ శాఖల అధికారుల సమావేశంలో కలెక్టర్ గౌతమ్ మామిళ్లగూడెం, జూన్ 23: జిల్లాలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట�
అన్నదాతలూ.. ఆలోచించండి ఇటువంటివి క్యాన్సర్కు దోహదం కొణిజర్ల, జూన్ 23 : జీవవైవిధ్యానికి పెనుశాపమైన బీటీ-3 పత్తి విత్తనాలపై అన్నదాతలు అవగాహన కలిగి ఉండాలని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఈ ఏడాది 65.92 లక్షల పని దినాలు లక్ష్యం వేసవిలో ప్రతిరోజూ 70 వేల మంది కూలీలు హాజరు జాబ్కార్డులను సద్వినియోగం చేసుకుంటున్న కూలీలు వంద రోజుల ఉపాధి పూర్తి చేసుకున్న కూలీలు 11,455 మంది కొత్తగూడెం అర్బన్, జూన్ 23: ఉపా�
ఆర్టీసీ కార్గోకు సర్వీసులకు రెండు వసంతాలు పూర్తి ఖమ్మం రీజియన్ ఆదాయం రూ.6.53 కోట్లు 24 గంటల్లోనే హోం డెలివరీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బల్క్ బుకింగ్లూ సరఫరా భద్రాద్రి కల్యాణ తలంబ్రాల నుంచి.. మేడారం ‘బంగా�
ప్రజలు ఇబ్బందులు పడకుండా సహాయక చర్యలు చేపట్టాలి 4 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచాలి పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు వరద సహాయక చర్యల సమీక్షలో భద్రాద్రి కల�
భద్రాచలం, జూన్ 21: గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య సాధనే లక్ష్యంగా పెట్టుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు సూచించారు. గిరిజన గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు, యూఆర్జేసీ, సీవోఈ, �
ప్రతి రోజూ ఆసనాలు చేయడం వల్ల ఆర్యోగానికి ఎంతో మేలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యోగా డే.. ఆసనాల వేసిన ప్రముఖులు లక్ష్మీదేవిపల్లి/ కొత్తగూడెం సింగరే�
ఇల్లెందు, జూన్ 21: తెలంగాణ తొలి గొంతుక.. ఆజన్మాంత ఉద్యమ పతాక.. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ నివాళులర్పించారు. ఇల్లెందులోని త