గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వృక్షాలు, ఇండ్లు నేలకూలాయి.. పూరిళ్లు నేలమట్టమయ్యాయి.. రేకుల షెడ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు, అశ్వారావుపేట మండలాల్లో ఆదివారం స
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం మొత్తం బీఆర్ఎస్లో చేరింది. ఆ గ్రామంలో 350 మంది ఓటర్లుండగా అంతా కలిసి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు.
తనపై చేసిన ఆరోపణలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తానని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గురు�
కేంద్రంలోని బీజేపీ ప్రజావ్యతిరేక పాలన చేస్తున్నదని, ఆ పార్టీని వ్యతిరేకించే పార్టీలతో కలిసి పనిచేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
అల వైకుంఠ పురం.. ఇల సాక్షాత్కరించింది. ముక్కోటి ఏకాదశి పర్వ దినాన భద్రగిరి వైకుంఠాన్ని తలపించింది. ‘ఉత్తర ద్వారం ఎప్పుడు తెరచుకుంటుందా.. తమ ఇలవేల్పును కన్నుల్లో నింపుకొందామా..’ అని భక్తులు వేయి కనులతో ఎదు�
అన్నిదానాల్లోకెల్లా విద్యాదానం మిన్న. ఒకరికి విద్య అందిస్తే అది పది మందికి వెలుగు. ఉమ్మడి పాలకులు విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థను పటిష్టం చేసే
వేగంగా కుటుంబాల గణన ప్రక్రియ ఇంటింటి సర్వే చేస్తున్న రెవెన్యూ టీంలు సేవలందిస్తూ.. సౌకర్యాలు కల్పిస్తూ.. సహకారమందిస్తున్న పంచాయతీ సిబ్బంది పకడ్బందీగా పారిశుధ్య పనులు విస్తృతంగా పర్యటిస్తున్న ఐఏఎస్లు భ
ప్రభుత్వం, యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నాయి.. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలూ ఏర్పాటు చేశాం ప్రవాహం తగ్గుతోంది. మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించాం గోదావరి వరద పరిస్థితిపై ముఖ్యమంత్రికి నివేదిక పంపిం
పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు నిలిచిన రాకపోకలు కిన్నెరసాని వాగులో చిక్కుకున్న వ్యక్తి మణుగూరు రూరల్, జూలై 8: గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజ�
సమాజంలో మార్పు రావాలాంటే చదువు ముఖ్యం మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్కుమార్ కొత్తగూడెంలోని రామవరంలో ఏకలవ్య పాఠశాల ప్రారంభం కేఎస్ఎం వద్ద నూతన కలెక్టర్ కార్యాలయ పనుల పరిశీలన భద్రాద్రి కొత్తగ�