భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చిన బిరుదరాజు రోహిత్ రాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి నుంచి హైదరాబాద్లోని మాదాపూర్ డీసీపీగా బదిలీపై వెళ్తున్న డాక్టర్ వినీత్ గంగన్నకు జి�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గురువారం జరిగిన పోలింగ్ సందర్భంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో అ�
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓటర్ల తుది జాబితాను కలెక్టర్ ప్రియాంక ఆల బుధవారం ప్రకటించారు. గత నెల నుంచి కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, సవరణల ప్రక్రియను పూర్తి చేసిన ఎన్ని�
Charla New Hospital | భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండల కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం 30 పడకల దవాఖానను ఏర్పాటు చేసింది. కాగజ్ నగర్ లోని 30 పడకల దవాఖానను 100 పడకల దవాఖానగా అప్ గ్రేడ్ చేసింది.
గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వృక్షాలు, ఇండ్లు నేలకూలాయి.. పూరిళ్లు నేలమట్టమయ్యాయి.. రేకుల షెడ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు, అశ్వారావుపేట మండలాల్లో ఆదివారం స
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం మొత్తం బీఆర్ఎస్లో చేరింది. ఆ గ్రామంలో 350 మంది ఓటర్లుండగా అంతా కలిసి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు.
తనపై చేసిన ఆరోపణలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తానని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గురు�
కేంద్రంలోని బీజేపీ ప్రజావ్యతిరేక పాలన చేస్తున్నదని, ఆ పార్టీని వ్యతిరేకించే పార్టీలతో కలిసి పనిచేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
అల వైకుంఠ పురం.. ఇల సాక్షాత్కరించింది. ముక్కోటి ఏకాదశి పర్వ దినాన భద్రగిరి వైకుంఠాన్ని తలపించింది. ‘ఉత్తర ద్వారం ఎప్పుడు తెరచుకుంటుందా.. తమ ఇలవేల్పును కన్నుల్లో నింపుకొందామా..’ అని భక్తులు వేయి కనులతో ఎదు�
అన్నిదానాల్లోకెల్లా విద్యాదానం మిన్న. ఒకరికి విద్య అందిస్తే అది పది మందికి వెలుగు. ఉమ్మడి పాలకులు విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థను పటిష్టం చేసే