రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలను బలోపేతం చేయడంతో తెలంగాణ అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది. అందులో భాగంగా ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు గిరిజన బిడ్డలకు వైద్యవిద్యను చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. ఇందుకోసం రూ.500 కోట్లు కేటాయిం చడంతో వైద్య కళాశాల
రెండో రోజు మంగళవారం కూడా అదే దూకుడుతో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సంస్థ వ్యాప్తంగా మొదటి షిప్టులో 28,084 మంది కార్మికులకు గాను కేవలం 6907 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు.
దమ్మపేట రూరల్/ సత్తుపల్లి, ఫిబ్రవరి 1: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసర ప్రాంతంలోని రేగళ్లపాడు- చంద్రాయపాలెం అటవీ ప్రాంతం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలోని జగ్గారం అటవీప్రాంతానికి ప�
దమ్మపేట రూరల్/సత్తుపల్లి, ఫిబ్రవరి 1: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసర ప్రాంతంలోని రేగళ్లపాడు- చంద్రాయపాలెం అటవీప్రాంతం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని జగ్గారం వైపు వెళ్తున్న పెద్ద పు�
‘మన ఊరు- మన బడి’ విద్యార్థులకు వరం అందుబాటులోకి అధునాతన ల్యాబ్స్, తరగతి గదులు పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అశ్వారావుపేట, జన�
మితిమీరిన మొబైల్ వినియోగంతో దుష్ప్రభావాలు చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం స్మార్ట్ఫోన్ రేడియేషన్ వెరీ డేంజరస్ తల్లిదండ్రులు జాగ్రత్త వహిస్తే మేలు సుజాతనగర్, జనవరి 30: సాంకేతికత రోజురోజుకూ తన ప�
భద్రాద్రి గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగరేయడం ఖాయం కష్టపడి పనిచేస్తా.. కార్యకర్తలను కాపాడుకుంటా జిల్లా అధ్యక్ష పదవి రావడంతో నా కోరిక నెరవేరింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అందరి సహకారంతో ముందుకెళ్తా సీ�
yellandu | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఓని ఇల్లందులో పెను ప్రమాదం తప్పింది. ఇల్లందు మండలంలోని మసివాగు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడింది
సత్తుపల్లి, జనవరి 26 : మండల, పట్టణ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కార్యాలయం వద్ద 100 �
ఆ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అట్టడుగు ప్రజలకూ చేరువైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకూ రాజ్యాంగ ఫలాలు గణతంత్ర వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా వ్యాప్తంగా ఎగిరిన మ
వైరస్పై అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ కొవిడ్ పరీక్షలు శరవేగంగా ఇంటింటి సర్వే.. జ్వర పీడితులకు మెడికల్ కిట్లు కరోనా పాజిటివ్ తేలితే భయం వద్దు.. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం కొ
జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కళాకారుడు ప్రాచీన కళకు ప్రాణం పోస్తున్న కూనవరం ఆదివాసీ భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 25 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలోని మణుగూరు మండలం కూనవరానికి చెందిన ఆదివాసీ వ�