నుంచి మున్సిపాలిటీల్లో నూరు శాతం చెత్త సేకరణ చెత్త వేరుచేసే ప్రక్రియను డీఆర్సీసీలో ప్రారంభించాలి పార్కుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి పట్టణ ప్రగతి సమీక్షలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ భద్ర
రామవరం, చుంచుపల్లి, కొత్తగూడెం అర్బన్, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ రూరల్, పాల్వంచ, జూలూరుపాడు, జనవరి 21 : కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే కార్యక్రమాన్ని వైద్య
భద్రాచలం, జనవరి 21: ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో శుక్రవారం నుంచి రెండోదఫా ఇంటింటా జ్వర సర్వేకు శ్రీకారం చుట్టింది. డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ వీరబాబు ఆధ్వర్యంలో పట్టణంలో 12 టీములు 1,020 ఇళ్లలో సర్వే పూ�
భద్రాచలం, జనవరి 21: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా రామయ్యకు బెంగళూరు భక్తులు సమర్పించిన సర్వాంగ స్వర్ణ కవచాలను ధరింపజేశారు. స్వర్ణ కవచాలతో సీతారామ లక్ష్మణులు మరిం�
కరోనా లక్షణాలుంటే వైద్య సిబ్బందికి తెలపండి ఇంటి వద్దకే మందులు తీసుకొచ్చి ఇస్తారు ఇంటింటి జ్వర సర్వేలో ఆర్డీవో స్వర్ణలత అశ్వారావుపేట టౌన్, జనవరి 21: కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా
బొగ్గు వెలికితీత, తరలింపులో రికార్డు ఏరియా నుంచి 100 లక్షల టన్నులకుపైగా బొగ్గు తరలింపు సింగరేణి వ్యాప్తంగా రెండో స్థానం హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు, కార్మికులు మణుగూరు ఏరియా బొగ్గు ఉత్పత్తి, రవాణాల�
అవసరమైన అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంచాం మంత్రి హరీశ్రావు వీసీలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ మామిళ్లగూడెం, జనవరి 20: కొవిడ్ నియంత్రణకు సిద్ధంగా ఉన్నామని భద్రాద్ర
రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఇప్పటి వరకు 2,086 మందికి కొవిడ్ 324 మంది రికవరీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న యాజమాన్యం కొత్తగూడెం సింగరేణి, జనవరి 19 : సింగరేణి సంస్థ వ్యాప్తంగా మూడో దశలో కరోనా రోజురోజుకూ విజృంబ�
సస్యరక్షణ చర్యలు పాటిస్తే ‘సిరుల’ కార్న్ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు మార్కెట్లో మంచి డిమాండ్ సుజాతనగర్ మండలంలో 3 వేల ఎకరాల్లో సాగు సుజాతనగర్, జనవరి 19: యాసంగిలో ఇతర పంటలు సాగు చేయాలని తెలంగాణ సర్కా�
ఇతర పంటల వైపు అన్నదాతల చూపు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు ఆచరిస్తూ లాభాలు పొందుతున్న హలధారులు అన్నపురెడ్డిపల్లి/ అశ్వారావుపేట రూరల్, జనవరి 19 : అన్నదాతల ఆలోచనా ధోరణి మారుతోంది. ఇతర పంటల వైపు వారి �
డీఆర్డీవో మధుసూదన్రాజు చుంచుపల్లి, జనవరి 19 : ప్రతి మండలంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీఆర్డీవో మధుసూదన్రాజు అన్నారు. బుధవా�
సారపాక, జనవరి 19: ఊరంతా శుభ్రంగా ఉంటే, అక్కడి ప్రజలందరి ఆరోగ్యం భద్రంగా ఉంటుందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సారపాక పంచాయతీలో చెత్త సేకరణకు కేటాయించిన జటాయువు వాహనాన్ని బుధవార�