కరోనా లక్షణాలుంటే వైద్య సిబ్బందికి తెలపండి ఇంటి వద్దకే మందులు తీసుకొచ్చి ఇస్తారు ఇంటింటి జ్వర సర్వేలో ఆర్డీవో స్వర్ణలత అశ్వారావుపేట టౌన్, జనవరి 21: కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా
బొగ్గు వెలికితీత, తరలింపులో రికార్డు ఏరియా నుంచి 100 లక్షల టన్నులకుపైగా బొగ్గు తరలింపు సింగరేణి వ్యాప్తంగా రెండో స్థానం హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు, కార్మికులు మణుగూరు ఏరియా బొగ్గు ఉత్పత్తి, రవాణాల�
అవసరమైన అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంచాం మంత్రి హరీశ్రావు వీసీలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ మామిళ్లగూడెం, జనవరి 20: కొవిడ్ నియంత్రణకు సిద్ధంగా ఉన్నామని భద్రాద్ర
రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఇప్పటి వరకు 2,086 మందికి కొవిడ్ 324 మంది రికవరీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న యాజమాన్యం కొత్తగూడెం సింగరేణి, జనవరి 19 : సింగరేణి సంస్థ వ్యాప్తంగా మూడో దశలో కరోనా రోజురోజుకూ విజృంబ�
సస్యరక్షణ చర్యలు పాటిస్తే ‘సిరుల’ కార్న్ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు మార్కెట్లో మంచి డిమాండ్ సుజాతనగర్ మండలంలో 3 వేల ఎకరాల్లో సాగు సుజాతనగర్, జనవరి 19: యాసంగిలో ఇతర పంటలు సాగు చేయాలని తెలంగాణ సర్కా�
ఇతర పంటల వైపు అన్నదాతల చూపు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు ఆచరిస్తూ లాభాలు పొందుతున్న హలధారులు అన్నపురెడ్డిపల్లి/ అశ్వారావుపేట రూరల్, జనవరి 19 : అన్నదాతల ఆలోచనా ధోరణి మారుతోంది. ఇతర పంటల వైపు వారి �
డీఆర్డీవో మధుసూదన్రాజు చుంచుపల్లి, జనవరి 19 : ప్రతి మండలంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీఆర్డీవో మధుసూదన్రాజు అన్నారు. బుధవా�
సారపాక, జనవరి 19: ఊరంతా శుభ్రంగా ఉంటే, అక్కడి ప్రజలందరి ఆరోగ్యం భద్రంగా ఉంటుందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సారపాక పంచాయతీలో చెత్త సేకరణకు కేటాయించిన జటాయువు వాహనాన్ని బుధవార�
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్లో నూతనంగా ఏర్పాటు-చేసిన ఓ-18 ప్లాంటు-లో ఉత్పత్తి ప్రారంభమైంది. దీనిని డి.ఏ.ఈ.చైర్మన్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
ప్రజల వద్దకే వైద్య సిబ్బంది కట్టుదిట్టంగా వైరస్ కట్టడి జిల్లాలో 14.88 లక్షల టీకాలు బూస్టర్ డోస్కు పెరుగుతున్న ఆదరణ జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా కనుమరుగు మొబైల్ కేంద్రాలతోనూ టీకాల ప్రోగ్రాం కరోనా మహమ్�
విష్ణు ట్రస్ట్ చైర్మన్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మణుగూరు రూరల్, జనవరి 17: రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలను విస్తరిస్తామని ట్రస్ట్ చైర్మన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా �
భద్రాద్రి దేవస్థానంలో బారులు తీరిన భక్తులు పట్టణంలోని తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ భద్రాచలం/ పర్ణశాల, జనవరి 16: ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆఖరి తంతుగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో �