ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులు మేడారం జాతరపై సంస్థ దృష్టి కొత్తగూడెం అర్బన్, జనవరి 22 : సంక్రాంతి పండుగ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీకి ప్రత్యేక బస్సుల ద్వారా రూ.35 లక్షల ఆదాయం సమకూరింద�
సింగరేణి ఉద్యోగికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఎన్నో అవార్డులు ఆయన సొంతం 36 దేశాల్లో చిత్రకళా ప్రదర్శన పోటీలకు సైతం ఎంపిక చిత్ర కళలో రాణిస్తున్న ఆంతోటి ప్రభాకర్శిక్షణ తీసుకోలేదు.. గురువు సాయం అసలే లేదు.. అయ�
తేలుతున్న జ్వర పీడితుల సంఖ్య కొవిడ్ లక్షణాలున్న వారికి మందులు అందజేత సర్వేలో పాల్గొంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు కూసుమంచి/కూసుమంచి రూరల్, జనవరి 22 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జ్వర సర్వే
Minister Satyavathi | ములకలపల్లి మండలంలో రాచన్న గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివాసీ గూడెం, సాకివాగుకు చెందిన ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు
16 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు బీటీపీఎస్ రైల్వేట్రాక్ నిర్వాసితులకు కేటాయింపు ప్రకృతివనాలు, ప్రభుత్వ అవసరాలకు వినియోగం దినదినాభివృద్ధి చెందుతున్న పినపాక నియోజకవర్గానికి మణు
నుంచి మున్సిపాలిటీల్లో నూరు శాతం చెత్త సేకరణ చెత్త వేరుచేసే ప్రక్రియను డీఆర్సీసీలో ప్రారంభించాలి పార్కుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి పట్టణ ప్రగతి సమీక్షలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ భద్ర
రామవరం, చుంచుపల్లి, కొత్తగూడెం అర్బన్, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ రూరల్, పాల్వంచ, జూలూరుపాడు, జనవరి 21 : కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే కార్యక్రమాన్ని వైద్య
భద్రాచలం, జనవరి 21: ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో శుక్రవారం నుంచి రెండోదఫా ఇంటింటా జ్వర సర్వేకు శ్రీకారం చుట్టింది. డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ వీరబాబు ఆధ్వర్యంలో పట్టణంలో 12 టీములు 1,020 ఇళ్లలో సర్వే పూ�
భద్రాచలం, జనవరి 21: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా రామయ్యకు బెంగళూరు భక్తులు సమర్పించిన సర్వాంగ స్వర్ణ కవచాలను ధరింపజేశారు. స్వర్ణ కవచాలతో సీతారామ లక్ష్మణులు మరిం�
కరోనా లక్షణాలుంటే వైద్య సిబ్బందికి తెలపండి ఇంటి వద్దకే మందులు తీసుకొచ్చి ఇస్తారు ఇంటింటి జ్వర సర్వేలో ఆర్డీవో స్వర్ణలత అశ్వారావుపేట టౌన్, జనవరి 21: కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా
బొగ్గు వెలికితీత, తరలింపులో రికార్డు ఏరియా నుంచి 100 లక్షల టన్నులకుపైగా బొగ్గు తరలింపు సింగరేణి వ్యాప్తంగా రెండో స్థానం హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు, కార్మికులు మణుగూరు ఏరియా బొగ్గు ఉత్పత్తి, రవాణాల�
అవసరమైన అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంచాం మంత్రి హరీశ్రావు వీసీలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ మామిళ్లగూడెం, జనవరి 20: కొవిడ్ నియంత్రణకు సిద్ధంగా ఉన్నామని భద్రాద్ర
రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఇప్పటి వరకు 2,086 మందికి కొవిడ్ 324 మంది రికవరీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న యాజమాన్యం కొత్తగూడెం సింగరేణి, జనవరి 19 : సింగరేణి సంస్థ వ్యాప్తంగా మూడో దశలో కరోనా రోజురోజుకూ విజృంబ�