సారపాక, జనవరి 19: ఊరంతా శుభ్రంగా ఉంటే, అక్కడి ప్రజలందరి ఆరోగ్యం భద్రంగా ఉంటుందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సారపాక పంచాయతీలో చెత్త సేకరణకు కేటాయించిన జటాయువు వాహనాన్ని బుధవార�
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్లో నూతనంగా ఏర్పాటు-చేసిన ఓ-18 ప్లాంటు-లో ఉత్పత్తి ప్రారంభమైంది. దీనిని డి.ఏ.ఈ.చైర్మన్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
ప్రజల వద్దకే వైద్య సిబ్బంది కట్టుదిట్టంగా వైరస్ కట్టడి జిల్లాలో 14.88 లక్షల టీకాలు బూస్టర్ డోస్కు పెరుగుతున్న ఆదరణ జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా కనుమరుగు మొబైల్ కేంద్రాలతోనూ టీకాల ప్రోగ్రాం కరోనా మహమ్�
విష్ణు ట్రస్ట్ చైర్మన్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మణుగూరు రూరల్, జనవరి 17: రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలను విస్తరిస్తామని ట్రస్ట్ చైర్మన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా �
భద్రాద్రి దేవస్థానంలో బారులు తీరిన భక్తులు పట్టణంలోని తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ భద్రాచలం/ పర్ణశాల, జనవరి 16: ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆఖరి తంతుగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో �
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు, భారీ వర్షం కల్లాల్లో తడిసిన మిర్చి.. చేలలో నిలిచిన నీరు భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)/ ఖమ్మం వ్యవసాయం, జనవరి 13: ఉపరితల ఆవర్తన ప్రభావం ఉమ్మడి జిల్లాలో రెండో రోజూ కొన�
భద్రాచలంలో నేత్రపర్వంగా ముక్కోటి ఏకాదశి పూజలు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చినశ్రీసీతారామచంద్రస్వామి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు ఉప్పొంగిన భక్తి పారవశ్యం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పొదెం �
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం తడిసిన పంట చేలు నగర వీధులు జలమయం భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 12: (నమస్తే తెలంగాణ)/ ఖమ్మం వ్యవసాయం: ఉపరితల ద్రోణి ప్రభావంతో బుధవారం ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం కురిసింది. పలు చో�
సంప్రదాయబద్ధంగా వేడుక ఆలయ ప్రాంగణంలోనే ఆంతరంగికంగా నిర్వహణ కొవిడ్ కారణంగా భక్తులు లేకుండానే మధుర ఘట్టం భద్రాచలం/ పర్ణశాల, జనవరి 12: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం దివ్యక్షేత్రంలో బుధవా�
భద్రాద్రి జిల్లాకు ఏటా వేలాది మంది రాక ఏడాదిలో మూడు నెలల పాటు ఇక్కడే ఆవాసం వీరిలో ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రకు చెందిన వారే ఎక్కువ.. సాగు, ఉపాధి రంగాలకు ప్రాధాన్యమిస్తున్నారు సీఎం కేసీఆర్.. వ్యవసాయ రం�
రాష్ట్రవ్యాప్తంగా వినియోగించే విద్యుత్లో ఈ ప్లాంట్ నుంచే 10శాతం విద్యుత్ నాలుగు యూనిట్ల ద్వారా రోజుకు సగటున 25 మిలియన్ యూనిట్ల విద్యుత్ మణుగూరు రూరల్, జనవరి 9 : మణుగూరు మండలంలోని చిక్కుడుగుంట గ్రామం,
40 టీకా కేంద్రాలు ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్లు,హెల్త్ కేర్ వర్కర్లకు.. అర్బన్ సెంటర్లో కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా ప్రారంభం భద్రాద్రి కొత్తగూడెం,(నమస్తేతెలంగాణ) జనవరి 9: ఒమిక్రాన్, కొవిడ్ కేసుల�
డైరెక్టర్(పా) బలరాం పర్సనల్, ఎస్టేట్స్ విభాగం అధికారులతో వీసీలో సమీక్ష కొత్తగూడెం సింగరేణి, జనవరి 8 : అపరిష్కృతంగా ఉన్న కోర్టు కేసుల పరిష్కారం విషయంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, ఆయా కేసులకు స�