భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాత పాల్వంచలో ఈనెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి.. ఏఎస్పీ రోహిత్ మీడియా �
పాల్వంచలో వివిధ పార్టీ నాయకుల ద్విచక్రవాహన ర్యాలీ దమ్మపేట- చింతలపూడి సరిహద్దులో పట్టుకున్న పోలీసులు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ2 నిందితుడు రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీఆర్ఎస్ అధిష్ఠా
చూసి తరించిన భక్తులు నేడు పరశురామావతారం భద్రాచలం/ పర్ణశాల, జనవరి 7: భద్రాద్రి పుణ్యక్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం భద్రగిరీశుడు వా�
భద్రాచలం, జనవరి 6: రైతు బంధు సంబురాల్లో భాగంగా గురువారం వివిధ గ్రామాల్లో పాఠశాలల విద్యార్థులకు గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి సుధాకర్రావు, ఏవో అనీల�
చండ్రుగొండ:రైతుబంధు పథకంతో రైతుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతుబంధు సంబురాల్లో భాగంగా విద్యార్దులకు నిర్వహిం
భద్రాచలం, పర్ణశాలల్లో వరాహావతారంలో రామయ్య దర్శనం భద్రాచలం/ పర్ణశాల, జనవరి 5: భద్రాద్రి దివ్యక్షేత్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్న�
మణుగూరు రూరల్, జనవరి 5: “రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం అందించారు. ఆ ‘రైతు బంధు’వు సాయంతో పెట్టుబడి కష్టాలు తీరాయంటూ రైతులు ఆనందపడుతున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు” అని జడ్పీటీసీ స�
ఓటర్ల తుది జాబితా విడుదల ఖమ్మం జిల్లాలో 11,34,286, భద్రాద్రిలో 9,07,909 మంది ఓటర్లు జాబితా విడుదల చేసిన రెండు జిల్లాల కలెక్టర్లు భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, జనవరి 5: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిం
ఒమిక్రాన్ నేపథ్యంలో నిబంధనలు కఠినతరం టిక్కెట్లు తీసుకున్న వారికి డబ్బులు వాపస్ ర్యాలీలు, సభలు సమావేశాలు ఉండవు భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఒమిక్రాన్ కే�
అశ్వారావుపేట: అన్ని రంగగాల్లో పల్లెలు పట్టణాలతో పాటు సమానంగా అభివృద్ది సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగామారి దేశానికే తలమానికంగా మారుతుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు పిలుపునిచ్చారు. బు
తొలిరోజు మత్స్యావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 10 వరకూ తిరువీధి సేవల నిలిపివేత భద్రాచలం/ పర్ణశాల, జనవరి 3: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకా
పాల్వంచలో గ్యాస్ సిలిండర్ పేలి దంపతులు సహా పెద్ద కుమార్తె సజీవ దహనం ప్రాణాలతో బయటపడిన చిన్న కుమార్తె మృతుడి సూసైడ్ నోట్ ఆధారంగా ముగ్గురిపై కేసు వివరాలు వెల్లడించిన పాల్వంచ ఏఎస్పీ రోహిత్రాజు పాల్వ
15- 18 ఏండ్ల వారికి వ్యాక్సిన్ ప్రక్రియ షురూ.. ఉమ్మడి జిల్లాలో 66 కేంద్రాలు ఏర్పాటు తొలిరోజు 3,107 మందికి వ్యాక్సిన్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. కొవిడ్ నిబంధనలు కఠినతరం చేయ�
నాలుగేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా రూ.50 వేల కోట్ల పంపిణీ యాసంగికి ఈ నెల 10లోపు ప్రక్రియ పూర్తి ఉమ్మడి జిల్లాలో రైతు బంధు వారోత్సవాలు షురూ.. విద్యార్థులకు వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు మహిళలకు ముగ్గుల పోటీలు.. రైత�