అశ్వారావుపేట: అన్ని రంగగాల్లో పల్లెలు పట్టణాలతో పాటు సమానంగా అభివృద్ది సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగామారి దేశానికే తలమానికంగా మారుతుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు పిలుపునిచ్చారు. బు
తొలిరోజు మత్స్యావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 10 వరకూ తిరువీధి సేవల నిలిపివేత భద్రాచలం/ పర్ణశాల, జనవరి 3: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకా
పాల్వంచలో గ్యాస్ సిలిండర్ పేలి దంపతులు సహా పెద్ద కుమార్తె సజీవ దహనం ప్రాణాలతో బయటపడిన చిన్న కుమార్తె మృతుడి సూసైడ్ నోట్ ఆధారంగా ముగ్గురిపై కేసు వివరాలు వెల్లడించిన పాల్వంచ ఏఎస్పీ రోహిత్రాజు పాల్వ
15- 18 ఏండ్ల వారికి వ్యాక్సిన్ ప్రక్రియ షురూ.. ఉమ్మడి జిల్లాలో 66 కేంద్రాలు ఏర్పాటు తొలిరోజు 3,107 మందికి వ్యాక్సిన్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. కొవిడ్ నిబంధనలు కఠినతరం చేయ�
నాలుగేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా రూ.50 వేల కోట్ల పంపిణీ యాసంగికి ఈ నెల 10లోపు ప్రక్రియ పూర్తి ఉమ్మడి జిల్లాలో రైతు బంధు వారోత్సవాలు షురూ.. విద్యార్థులకు వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు మహిళలకు ముగ్గుల పోటీలు.. రైత�
నేటి నుంచి 15-18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్యారోగ్యశాఖ గుర్తింపు కార్డు ఉంటేనే రిజిస్ట్రేషన్ ఉమ్మడి జిల్లాలో1.30 లక్షల మంది గుర్తింపు భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్2 (నమస్తే తె�
ఉమ్మడి జిల్లాలో 68 మంది ఎంపిక ఖమ్మం, జనవరి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రత్యేక సేవా పతకాలు ప్రకటించింది. కేంద్రం ప్రకటించే
వృత్తి నైపుణ్యాలు పెంచేలా టాస్క్ శిక్షణ నిరుద్యోగ యువతకు బాసట మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నగరంలో ఘనంగా వార్షికోత్సవం ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 2 : ఖమ్మం ఐటీ హబ్ స్థానిక నిరుద్యోగ యువతకు సమగ్ర వేదికగా ని�
ఈ ఏడాది ఏంఎసీ ఆదాయ లక్ష్యం రూ.17. 61 కోట్లు సమన్వయంతో పనిచేసిన పాలకవర్గం, యంత్రాంగం తొమ్మిది నెలల్లో రూ.13.63 కోట్ల ఆదాయం సెస్ వసూళ్లలో ఏఎంసీ ముందంజ మిర్చి సీజన్ ప్రారంభమైతే మరింత ఆదాయం ఖమ్మం వ్యవసాయం, జనవరి 2 : �
వరిని వదిలి చెరుకు వేస్తున్న రైతులు గణనీయంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్న పరిశ్రమ మద్దతు ధరపై అదనంగా టన్నుకు రూ.111 చెల్లింపు నేలకొండపల్లి, జనవరి 2 : జిల్లావ్యాప్తంగా రైతులు �
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పోచవరంలో కట్టా కాంస్య విగ్రహావిష్కరణ కల్లూరు, జనవరి 2 : నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడిన మహనీయుడు దివంగత మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య అని రాష్ట్ర రవాణాశా�
నేడు మత్స్యావతారంలో రామయ్య జనవరి 13వరకు నిత్య కల్యాణాలు నిలిపివేత భద్రాచలం, జనవరి 2 : భక్తకోటి ఆత్రుతగా ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. భద్రాద్రి దివ్యక్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుంచి వైకు�
మణుగూరు రూరల్/ సారపాక, జనవరి 2 : రైతుబంధు డబ్బుల విడుదలను హర్షిస్తూ రైతులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. మణుగూరు మండలంలోని తిర్లాపురం రైతువేదికలో టీఆర్ఎస్�
అశ్వారావుపేట రూరల్, జనవరి 2 : నేపాల్లో జరిగిన అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో ఇండియా టీమ్ రన్నర్గా నిలిచింది. ఈ టీమ్లో మండలంలోని మల్లాయిగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న పండువారిగూడెం గ్రామానికి చెందిన గిరి