రాఘవపై 12 కేసులు ఉన్నాయి బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు వివరాలు వెల్లడించిన ఏఎస్పీ రోహిత్ రాజు పాల్వంచ, జనవరి 8 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మండిగ నాగ రామకృష్ణ కుటు�
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శించుకున్న భక్తులు నేడు రామావతారం11న కుడారై ఉత్సవం వైభవంగా అధ్యయనోత్సవాలు భద్రాచలం/ పర్ణశాల, జనవరి 8 : భద్రాద్రి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగ
సింగరేణి సరికొత్త రికార్డు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో వృద్ధి లాభాల్లో 227 శాతం.. అమ్మకాల్లో 58 శాతం.. కొత్తగూడెం సింగరేణి, జనవరి 8 : సింగరేణి కాలరీస్ కంపెనీ.. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు రికార్డు స్థా�
పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు అందుబాటులోకి రానున్న 270 మెగావాట్లు మణుగూరు రూరల్, జనవరి 8 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బీటీపీఎస్(భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్) పనులు శరవేగంగ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాత పాల్వంచలో ఈనెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి.. ఏఎస్పీ రోహిత్ మీడియా �
పాల్వంచలో వివిధ పార్టీ నాయకుల ద్విచక్రవాహన ర్యాలీ దమ్మపేట- చింతలపూడి సరిహద్దులో పట్టుకున్న పోలీసులు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ2 నిందితుడు రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీఆర్ఎస్ అధిష్ఠా
చూసి తరించిన భక్తులు నేడు పరశురామావతారం భద్రాచలం/ పర్ణశాల, జనవరి 7: భద్రాద్రి పుణ్యక్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం భద్రగిరీశుడు వా�
భద్రాచలం, జనవరి 6: రైతు బంధు సంబురాల్లో భాగంగా గురువారం వివిధ గ్రామాల్లో పాఠశాలల విద్యార్థులకు గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి సుధాకర్రావు, ఏవో అనీల�
చండ్రుగొండ:రైతుబంధు పథకంతో రైతుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతుబంధు సంబురాల్లో భాగంగా విద్యార్దులకు నిర్వహిం
భద్రాచలం, పర్ణశాలల్లో వరాహావతారంలో రామయ్య దర్శనం భద్రాచలం/ పర్ణశాల, జనవరి 5: భద్రాద్రి దివ్యక్షేత్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్న�
మణుగూరు రూరల్, జనవరి 5: “రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం అందించారు. ఆ ‘రైతు బంధు’వు సాయంతో పెట్టుబడి కష్టాలు తీరాయంటూ రైతులు ఆనందపడుతున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు” అని జడ్పీటీసీ స�
ఓటర్ల తుది జాబితా విడుదల ఖమ్మం జిల్లాలో 11,34,286, భద్రాద్రిలో 9,07,909 మంది ఓటర్లు జాబితా విడుదల చేసిన రెండు జిల్లాల కలెక్టర్లు భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, జనవరి 5: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిం
ఒమిక్రాన్ నేపథ్యంలో నిబంధనలు కఠినతరం టిక్కెట్లు తీసుకున్న వారికి డబ్బులు వాపస్ ర్యాలీలు, సభలు సమావేశాలు ఉండవు భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఒమిక్రాన్ కే�