నేటి నుంచి 15-18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్యారోగ్యశాఖ గుర్తింపు కార్డు ఉంటేనే రిజిస్ట్రేషన్ ఉమ్మడి జిల్లాలో1.30 లక్షల మంది గుర్తింపు భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్2 (నమస్తే తె�
ఉమ్మడి జిల్లాలో 68 మంది ఎంపిక ఖమ్మం, జనవరి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రత్యేక సేవా పతకాలు ప్రకటించింది. కేంద్రం ప్రకటించే
వృత్తి నైపుణ్యాలు పెంచేలా టాస్క్ శిక్షణ నిరుద్యోగ యువతకు బాసట మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నగరంలో ఘనంగా వార్షికోత్సవం ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 2 : ఖమ్మం ఐటీ హబ్ స్థానిక నిరుద్యోగ యువతకు సమగ్ర వేదికగా ని�
ఈ ఏడాది ఏంఎసీ ఆదాయ లక్ష్యం రూ.17. 61 కోట్లు సమన్వయంతో పనిచేసిన పాలకవర్గం, యంత్రాంగం తొమ్మిది నెలల్లో రూ.13.63 కోట్ల ఆదాయం సెస్ వసూళ్లలో ఏఎంసీ ముందంజ మిర్చి సీజన్ ప్రారంభమైతే మరింత ఆదాయం ఖమ్మం వ్యవసాయం, జనవరి 2 : �
వరిని వదిలి చెరుకు వేస్తున్న రైతులు గణనీయంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్న పరిశ్రమ మద్దతు ధరపై అదనంగా టన్నుకు రూ.111 చెల్లింపు నేలకొండపల్లి, జనవరి 2 : జిల్లావ్యాప్తంగా రైతులు �
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పోచవరంలో కట్టా కాంస్య విగ్రహావిష్కరణ కల్లూరు, జనవరి 2 : నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడిన మహనీయుడు దివంగత మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య అని రాష్ట్ర రవాణాశా�
నేడు మత్స్యావతారంలో రామయ్య జనవరి 13వరకు నిత్య కల్యాణాలు నిలిపివేత భద్రాచలం, జనవరి 2 : భక్తకోటి ఆత్రుతగా ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. భద్రాద్రి దివ్యక్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుంచి వైకు�
మణుగూరు రూరల్/ సారపాక, జనవరి 2 : రైతుబంధు డబ్బుల విడుదలను హర్షిస్తూ రైతులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. మణుగూరు మండలంలోని తిర్లాపురం రైతువేదికలో టీఆర్ఎస్�
అశ్వారావుపేట రూరల్, జనవరి 2 : నేపాల్లో జరిగిన అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో ఇండియా టీమ్ రన్నర్గా నిలిచింది. ఈ టీమ్లో మండలంలోని మల్లాయిగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న పండువారిగూడెం గ్రామానికి చెందిన గిరి
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు కొవిడ్ నిబంధనలు పాటించాలి ఈవో బానోతు శివాజీ పర్ణశాల, డిసెంబర్ 31 : ముక్కోటి అధ్యయనోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు భద్రాచలం ఆలయ ఈవో బానోతు శివాజీ పేర్కొన్నార
దుమ్ముగూడెం మండలంలో ఏటా 20వేల ఎకరాల్లో వరిసాగు యాసంగిలో సాగుపై సందిగ్ధం కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ పర్ణశాల, డిసెంబర్ 31: రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభు త్వం పనిచేస్తున్నది. �
శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా పోలీస్ శాఖ ముందంజ మాదక ద్రవ్యాల నిర్మూలనలో రాష్ట్రంలోనే మొదటి స్థానం ఎస్పీ సునీల్ దత్ కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 31: శాంతి భద్రతల పరిరక్షణ, మావోయిస్టుల కట్టడి, గంజాయి-గుట
కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 31 : ఈ నెల 15వ తేదీ నాటికి నర్సింగ్ కాలేజీ మొదటి బ్లాక్ స్లాబ్ పనులను పూర్తి చేయాలని, రెండవ బ్లాక్ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కలెక్�