భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు కొవిడ్ నిబంధనలు పాటించాలి ఈవో బానోతు శివాజీ పర్ణశాల, డిసెంబర్ 31 : ముక్కోటి అధ్యయనోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు భద్రాచలం ఆలయ ఈవో బానోతు శివాజీ పేర్కొన్నార
దుమ్ముగూడెం మండలంలో ఏటా 20వేల ఎకరాల్లో వరిసాగు యాసంగిలో సాగుపై సందిగ్ధం కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ పర్ణశాల, డిసెంబర్ 31: రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభు త్వం పనిచేస్తున్నది. �
శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా పోలీస్ శాఖ ముందంజ మాదక ద్రవ్యాల నిర్మూలనలో రాష్ట్రంలోనే మొదటి స్థానం ఎస్పీ సునీల్ దత్ కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 31: శాంతి భద్రతల పరిరక్షణ, మావోయిస్టుల కట్టడి, గంజాయి-గుట
కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 31 : ఈ నెల 15వ తేదీ నాటికి నర్సింగ్ కాలేజీ మొదటి బ్లాక్ స్లాబ్ పనులను పూర్తి చేయాలని, రెండవ బ్లాక్ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కలెక్�
3 నుంచి అధ్యయనోత్సవాలు 12న తెప్పోత్సవం.. సిద్ధమవుతున్నహంస వాహనం.. 13న ఉత్తర ద్వార దర్శనం రూ. కోటి వ్యయంతో ఉత్సవాలకు ఏర్పాట్లు భద్రాచలం, డిసెంబర్ 29: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ పరిధిలో వచ్చే నెల 3వ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి 23వరకు వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరగనున్నాయి.ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను, ఆహ్వాన పత్రికలను దేవాదాయశాఖ
దుమ్ముగూడెం: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతి వనాలతో ఆహ్లాదం మరింతగా పెరుగుతుందని ఎంపీడీవో చంద్రమౌళి అన్నారు. ఏజెన్సీ మండలమైన దుమ్ముగూడెంలో ఈ బృహత్ పల్లెప్రకృతి వనాన్ని రూ.26లక్షలతో ఏ�
దమ్మపేట :గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సూచించారు. మండల పరిధిలో మొద్దులగూడెం పంచాయతీలోని తడి, పొడి చెత్త బుట్టలను మెచ్చా పంపిణీ చేసారు. ఈసందర్బంగా మెచ్చా �
దమ్మపేట: ఏజెన్సీ మండలమైన దమ్మపేట, మల్కారం గ్రామాలకు చెందిన ఇద్దరు రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తొమర్ చేతులమీదుగా సర్టిఫికెట్ల ప్రధానంచేశారు. హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ నోవోటెల్లో
బొగ్గు ఉత్పత్తిలో దూసుకెళ్తున్నసింగరేణి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ చొరవతో భారీ సంస్కరణలు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంస్థ.. లాభాల్లో �
గౌతమీ తీరంలో కనుల పండువగా దీపోత్సవం నదీమాతకు పసుపు, కుంకుమ సమర్పణ భద్రాచలం, డిసెంబర్ 23: భద్రాచలం గోదావరి తీరం గురువారం శోభాయమానమైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి�
రెండు వేల పరిశ్రమలకు బొగ్గు రవాణా కరోనా సమయంలోనూ బొగ్గు ఉత్పత్తి సింగరేణి డే వేడుకలో సంస్థ డైరెక్టర్ (పా) బలరాం తెలంగాణకు మణిహారాలు బొగ్గు బావులు : భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ‘ఎనిమిది రాష్ర్టాల్లో రె�
13 దశాబ్దాలుగా ఇతోధికంగా ఉపాధి అవకాశాలు 45 వేల మంది కార్మికులతో విరాజిల్లుతున్న సంస్థ అధికారులు, కార్మికులు సమష్టి కృషితో పనిచేయాలి ఉత్పత్తి లక్ష్యాలు సాధించి సంస్థను కాపాడుకోవాలి ఆవిర్భావ దినోత్సవ వేడు