బొగ్గు ఉత్పత్తిలో దూసుకెళ్తున్నసింగరేణి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ చొరవతో భారీ సంస్కరణలు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంస్థ.. లాభాల్లో �
గౌతమీ తీరంలో కనుల పండువగా దీపోత్సవం నదీమాతకు పసుపు, కుంకుమ సమర్పణ భద్రాచలం, డిసెంబర్ 23: భద్రాచలం గోదావరి తీరం గురువారం శోభాయమానమైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి�
రెండు వేల పరిశ్రమలకు బొగ్గు రవాణా కరోనా సమయంలోనూ బొగ్గు ఉత్పత్తి సింగరేణి డే వేడుకలో సంస్థ డైరెక్టర్ (పా) బలరాం తెలంగాణకు మణిహారాలు బొగ్గు బావులు : భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ‘ఎనిమిది రాష్ర్టాల్లో రె�
13 దశాబ్దాలుగా ఇతోధికంగా ఉపాధి అవకాశాలు 45 వేల మంది కార్మికులతో విరాజిల్లుతున్న సంస్థ అధికారులు, కార్మికులు సమష్టి కృషితో పనిచేయాలి ఉత్పత్తి లక్ష్యాలు సాధించి సంస్థను కాపాడుకోవాలి ఆవిర్భావ దినోత్సవ వేడు
వ్యాపార విస్తరణ చర్యలతో సంస్థ అభివృద్ధికి పటిష్ట పునాది వచ్చే ఏడాది నుంచి నైనీ బ్లాక్లో 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి 2025 నాటికి 100 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడు�
సంస్థకు 133 ఏళ్ల చరిత్ర రాష్ట్ర ప్రగతిలో కీలకపాత్ర మహారత్న కంపెనీలకు దీటుగా దూసుకెళ్తున్న సంస్థ ఆరు జిల్లాల్లో బొగ్గు నిక్షేపాలు ఆధునిక టెక్నాలజీతో బొగ్గు ఉత్పత్తి నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం చీకట�
కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సింగరేణి డే ప్రధాన వేడుకలు హాజరుకానున్న సింగరేణి సీఎండీ శ్రీధర్ కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 22 : సింగరేణి సంస్థ 133 సంవత్సరాలు పూర్తి చేసుకొని 134 సంవత్సరంలోకి అడుగుపెడుతున
తదుపరి ఎన్నికల్లో ఈ స్థానంలో టీఆర్ఎస్ను గెలిపించాలి పోడు, విలీన పంచాయతీ సమస్యకు త్వరలోనే పరిష్కారం రామాలయం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు భద్రాచలం నియోజకర్గ నేతల సమావేశంలో ఎమ్మెల్సీ మధు భ
కొత్తగూడెం: జిల్లాలోని చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో ఉన్న ఎస్ఆర్టీ ఏరియా బాధితులకు అండగా ఉంటామని, వారిని అక్కడి నుంచి తొలగించవద్దని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు అన్న�
కొత్తగూడెం: ఉపకరణాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచి�
‘ఊరూరా చావుడప్పు’ నిరసనలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా మణుగూరులో ప్రధాని మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర, దహనం మణుగూరు రూరల్, డిసెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని ప
చండ్రుగొండ:కేంద్రంలోని బీజేపి ప్రభుత్వ విధానాలతో రైతుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తుంగారం పంచాయతీలో ధాన్యం కొనుగోలు క
అశ్వారావుపేట: మైనర్ బాలికను మోసం చేసి వివాహం చేసుకున్న ఓ వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మండలంలోని గుమ్మడవల్లి గ్రామానికి చెందిన శివరామకృష్ణ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప
ఈ నెల 28 నుంచి యాసంగి ‘రైతుబంధు’ పాస్బుక్ ఉన్న ప్రతిఒక్కరికీ లబ్ధి ఉమ్మడి జిల్లాలో 4.57 లక్షల మంది అర్హులు వివరాలు సేకరించిన వ్యవసాయశాఖ రైతులకు తప్పిన పెట్టుబడి కష్టాలు యాసంగి సీజన్ వచ్చేసింది.. రైతన్నకు