చండ్రుగొండ: మద్యం టెండర్లను మళ్లీ నిర్వహించాలని గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల నాగేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ల
కొత్తగూడెం : అవకాశాలను అందిపుచ్చుకోని ఉన్నతస్థాయికి చేరుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి(డీఆర్డీఓ) జి.మధుసూదనరాజు అన్నారు. మంగళవారం డీఆర్డీఏ ఆధ్వర్యంలో జియో కార్పొరేట్ కంపెనీ కాల్ సెంటర్ �
అశ్వారావుపేట: మత్యశాఖ ద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మత్యశాఖ అధికారి వరదారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని పెదవ�
పాల్వంచ రూరల్/ఉట్నూర్ రూరల్, నవంబర్ 22 : మూడేండ్లకోసారి జరిగే ఆలిండియా టైగర్ ఎస్టిమేట్ కార్యక్రమం రాష్ట్రంలో సోమవారం ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని వైల్డ్�
అశ్వారావుపేట : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ఫామ్ సాగు విస్తరణ, మొక్కల ఉత్పత్తి లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ వలపర్ల ఉదయ్కుమార్ స్పష్టం చేశారు. సాగు యాజమాన్య పద్�
దమ్మపేట :మండల పరిధిలోని మందలపల్లి గ్రామంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు బలుసు గోపి మాతృమూర్తి రమణమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శనివారం బలుసు గోపి
సారపాక:సారపాక ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్టు కార్మికులకు వైద్యం అందించే ఈఎస్ఐ ఆసుపత్రిలో వరంగల్ జాయింట్ డైరెక్టర్ హేమలత శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈఎస్ఐ డిస్పెన్సరీలో కార్మిక కుటుంబాలకు
సారపాక: మణుగూరులోని బొంబాయికాలనీ వద్ద ఉన్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి కనకాచారి తీవ్రంగా ఖండించారు. మణుగ�
వారిపై జరిగే నేరాలను అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు అంతర్జాతీయ బాలల దినోత్సవంలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ కొత్తగూడెం, నవంబర్ 16: బాలల హక్కుల గురించి వారికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని భ�
సారపాక: సారపాక పంచాయతీ కార్యాలయంలో పోడు భూముల రైతులకు ఈవో కంది మహేష్ అవగాహన కల్పించారు. అటవీ హక్కులు, పోడు భూములకు సంబంధించి దరఖాస్తులు ఎలా చేసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం పోడుభూ�
మణుగూరు రూరల్ : సింగరేణిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీబీజీకేఎస్ సిద్ధంగా ఉన్నదని వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు అన్నారు. కరోనా కాలంలో సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా కార్మికుల కుటు
దమ్మపేట: మండల కేంద్రమైన దమ్మపేటలోని సాయి బాబా ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే మెచ్చాను ఆలయకమిటీ నిర్వాహకులు ఆలయ మర�
చండ్రుగొండ: రైతుల సంక్షేమం కోసం నిరంతరం ప్రభుత్వం పనిచేస్తుందని, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలను అందజేయటం జరుగుతుందని గానుగపాడు సహకార సంఘం అధ్యక్షుడు చెవుల చందర్రావు అన్నారు. శుక్రవారం �
చండ్రుగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెపకృతి వనాలతో గ్రామాల్లో పచ్చందాలు వెల్లువిరుస్తాయని జడ్పీ సీఈఓ విద్యాలత అన్నారు. బుధవారం ఆమె తిప్పనపల్లి గ్రామంలో వ్యాక్సినేషన్ కేంద్రాన�