సారపాక: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి విద్యార్ధి అమరుడు శ్రీకాంతచారి సేవలు అనిర్వచనీయమని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలో తెలంగాణ మలిదశ తొలి విద�
దుమ్ముగూడెం: మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలోని శ్రీసంగమేశ్వర శివాలయంలో శివపార్వతుల కల్యాణం గురువారం మాసశివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రాఘవశర్మ ఆధ్వర్యంలో మేళతాళాల�
దమ్మపేట: మండల పరిధిలోని నాచారం గ్రామంలో కొలువై ఉన్న శ్రీవేణుగోపాలస్వామిని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయకమిటీ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంత
దమ్మపేట: భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న 1996 కేంద్ర చట్టం, 1979 వలస కార్మికుల చట్టానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవరణలు చేస్తూ బలహీన పరుస్తుందని దీంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, వె�
చండ్రుగొండ: రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా పార్లమెంటులో చట్టం తేవాలని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేస�
చండ్రుగొండ: స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ స్టేట్ నోడల్ అధికారి నిరంజన్ బుధవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్నసేవలు, వైద్య సిబ్బంది రోగులతో ప్రవర్తన, వైద్యం అం�
మణుగూరు : రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు ఆర్టీసీ డిపో ఆవరణలో ఎండీ సజ్జనార్ పిలుపు మేరకు ఆర్టీసీ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో మెగ�
కొత్తగూడెం: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న వైద్యాధికారులకు క్యాన్సర్ స్క్రీనింగ్పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ప్�
దమ్మపేట: మండల పరిధిలోని కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ రాజేశ్వరి,రాజు ఇంటి ఆవరణలో బ్రహ్మకమలం పుష్పాలు విరబూసాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బ్రహ్మకమలాలు విరబూసాయి. అయితే కార్తీకమాసంలో శివునికి �
అశ్వారావుపేట: వ్యాపారులు తమ రంగంలో రాణిస్తుండటంతో పాటు ఇతర రంగాలలో కూడా రాణిస్తూ తమ ప్రాంత అభివృద్దికి తోడ్పడాలని శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరావు సూచించారు. గురువారం పట్టణ వర్తక సంఘం భవననిర్మాణానికి భ�
కొత్తగూడెం: టీబీజీకేఎస్ నాయకుడు ఖాజాహబీబుద్దీన్ మృతికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు నివాళులర్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు హనుమాన్బస్తీలో బుధవారం ఆయన మృతదేహాన్ని సందర్�
చండ్రుగొండ: మద్యం టెండర్లను మళ్లీ నిర్వహించాలని గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల నాగేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ల
కొత్తగూడెం : అవకాశాలను అందిపుచ్చుకోని ఉన్నతస్థాయికి చేరుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి(డీఆర్డీఓ) జి.మధుసూదనరాజు అన్నారు. మంగళవారం డీఆర్డీఏ ఆధ్వర్యంలో జియో కార్పొరేట్ కంపెనీ కాల్ సెంటర్ �
అశ్వారావుపేట: మత్యశాఖ ద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మత్యశాఖ అధికారి వరదారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని పెదవ�
పాల్వంచ రూరల్/ఉట్నూర్ రూరల్, నవంబర్ 22 : మూడేండ్లకోసారి జరిగే ఆలిండియా టైగర్ ఎస్టిమేట్ కార్యక్రమం రాష్ట్రంలో సోమవారం ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని వైల్డ్�