కొత్తగూడెం: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రముఖ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పనకు ఈ నెల 6వ తేదీన కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో మెగాజాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా �
చుంచుపల్లి : జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు పోడు భూముల సమస్యలు పరిష్కారం, అటవీ భూముల పరిరక్షణ కార్యక్రమంపై ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వనమా కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ప�
కొత్తగూడెం: తెలంగాణ ప్రజా సాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసిన ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారుస్వామి అని గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. సోమవారం వట్టికోట జయంతి వేడుకలు గ్రంథాలయంలో నిర్వ�
భద్రాచలం: భద్రాచలం అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన విశ్రాంత ఉద్యోగి కోదండరామయ్య అనారోగ్యంతో మృతి చెందారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో లాబ్ టెక్నిషియన్గా పనిచేస్తూ మెడికల్ ఎంప్లాయిస్ కార్పొరేషన్ సొ�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మి తాయారమ్మ వారు గురువారం మహాలక్ష్మి�
ACB | క్యాస్ట్ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసిన ఒక ఆటో డ్రైవర్ నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ దొరికిపోయాడు.
చుంచుపల్లి : మండలంలోని పలు పంచాయతీల్లో మంగళవారం పెసా గ్రామసభలుల్లో ట్రైకార్ రుణాల కోసం ఇంటర్యూలు నిర్వహించారు. మండలంలోని చుంచుపల్లి తండా, నందా తండా, విద్యానగర్ పంచాయతీ, ఎన్కేనగర్ పంచాయతీల్లో ఈ గ్రామసభల
జూలూరుపాడు : జూలురుపాడు మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ నిర్మాణాలతో పట్టణాన్ని తలపించేలా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ ని�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో అక్టోబర్ 6 నుంచి అక్టోబర్15 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. 6న అమ్మవారికి ఆదిలక్ష్మి అవతారం, 7న సంతానలక్ష్మి అవ�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం అంతరాలయంలోని మూలమూర్తులకు స్వర్ణ కవచాలను ధరింపజేశారు. ఈ ప్రత్యేక అలంకర�
దుమ్ముగూడెం : మండల పరిధిలోని మహదేవపురం రైతువేదికలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీడీపీవో నవ్యశ్రీ మాట్లాడుతూ గర్భిణులు, తల్లులు, చిన్నారులు తీసుకోవాల్సిన పౌష�
భద్రాచలం: ఆదివాసీ ప్రాంత పర్యటనకు విచ్చేసిన గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ క్రిస్టినా చొంగ్తూను కలిసి ఏజన్సీలోని సమస్యలు పరిష్కరించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమన్వయకర్త మడివి నెహ్రూ కోరారు. గురువారం భద్ర
భద్రాచలం: సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ గురువారం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయం�
అన్నపురెడ్డిపల్లి : తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలో గ్రామ, గ్రామాన టీఆర్ఎస్ జెండాపండుగను ఘనంగా నిర్వహించ�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో శ్రావణ బహుళ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపు�