దమ్మపేట: మండల కేంద్రమైన దమ్మపేటలోని సాయి బాబా ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే మెచ్చాను ఆలయకమిటీ నిర్వాహకులు ఆలయ మర�
చండ్రుగొండ: రైతుల సంక్షేమం కోసం నిరంతరం ప్రభుత్వం పనిచేస్తుందని, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలను అందజేయటం జరుగుతుందని గానుగపాడు సహకార సంఘం అధ్యక్షుడు చెవుల చందర్రావు అన్నారు. శుక్రవారం �
చండ్రుగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెపకృతి వనాలతో గ్రామాల్లో పచ్చందాలు వెల్లువిరుస్తాయని జడ్పీ సీఈఓ విద్యాలత అన్నారు. బుధవారం ఆమె తిప్పనపల్లి గ్రామంలో వ్యాక్సినేషన్ కేంద్రాన�
బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనపై సింగరేణి ప్రత్యేక దృష్టి తరచూ సమీక్షిస్తున్న సీఎండీ శ్రీధర్ తాజాగా మరోసారి వీసీ ద్వారా సమీక్ష బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనపై సింగరేణి ప్రత్యేక దృష్టిపెట్టింది. సింగరేణి స
చండ్రుగొండ: పోడుభూములపై తమకు హక్కు వచ్చే దాకా పోరుసాగిస్తామని తిప్పనపల్లి పోడుభూముల రైతులు స్పష్టం చేశారు. మంగళవారం తిప్పనపల్లిలో పోడుభూముల్లో నిరసనదీక్షను చేపట్టారు. అనంతరం వంటావార్పు కార్యక్రమాన్న
చండ్రుగొండ: అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్కే ఉమ్మర్ పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన అమరవీరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన అమరవీరులకు నివాళ�
కొత్తగూడెం: నియోజకవర్గ ప్రజలే నాకు దేవుళ్లని.. కార్యకర్తలు నాకు బలమని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం వనమా పుట్టిన రోజు సందర్భంగా పాత పాల్వంచలోని ఆయన స్వగృహంలో వేడు�
కొత్తగూడెం: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రముఖ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పనకు ఈ నెల 6వ తేదీన కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో మెగాజాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా �
చుంచుపల్లి : జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు పోడు భూముల సమస్యలు పరిష్కారం, అటవీ భూముల పరిరక్షణ కార్యక్రమంపై ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వనమా కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ప�
కొత్తగూడెం: తెలంగాణ ప్రజా సాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసిన ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారుస్వామి అని గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. సోమవారం వట్టికోట జయంతి వేడుకలు గ్రంథాలయంలో నిర్వ�
భద్రాచలం: భద్రాచలం అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన విశ్రాంత ఉద్యోగి కోదండరామయ్య అనారోగ్యంతో మృతి చెందారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో లాబ్ టెక్నిషియన్గా పనిచేస్తూ మెడికల్ ఎంప్లాయిస్ కార్పొరేషన్ సొ�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మి తాయారమ్మ వారు గురువారం మహాలక్ష్మి�
ACB | క్యాస్ట్ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసిన ఒక ఆటో డ్రైవర్ నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ దొరికిపోయాడు.
చుంచుపల్లి : మండలంలోని పలు పంచాయతీల్లో మంగళవారం పెసా గ్రామసభలుల్లో ట్రైకార్ రుణాల కోసం ఇంటర్యూలు నిర్వహించారు. మండలంలోని చుంచుపల్లి తండా, నందా తండా, విద్యానగర్ పంచాయతీ, ఎన్కేనగర్ పంచాయతీల్లో ఈ గ్రామసభల