భద్రాచలం :భద్రాచలశ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో శ్రావణ బహుళ మాసోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి ఉత్సవ పెరుమాళ్లకు బేడా మండపంలో అభిషేక తిరుమంజనం జరిపారు. అలాగే శ్రీరామచంద్రునికి ఆరా�
చండ్రుగొండ : ఈ నెలాఖరు కల్లా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి ఎల్ రమాకాంత్ అన్నారు. బుధవారం అన్నపురెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనికీ చేశారు.ఈ సందర్భంగ�
చండ్రుగొండ: రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో భర్తి చేయనున్న రేషన్డీలర్ల నియామకంలో ఏజెన్సీ ప్రాంతంలో అన్నివర్గాలకు ప్రాధాన్యత ఉండేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏజెన్సీ దళితసేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నడ్డి
చండ్రుగొండ: అన్ని జ్వరాలు డెంగ్యూ జ్వరాలు కావని, వీటిగురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదని ఎర్రగుంట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు ప్రియాంక అన్నారు. బుధవారం సీతాయిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం
చండ్రుగొండ: తెలంగాణ పిఏసిఎస్/ఎల్ఎస్ సిఎస్ ఉద్యోగుల (టిఆర్ఎస్ కార్మిక విభాగం అనుబంధం) జిల్లా అధ్యక్షులు లంకా నరసింహరావును ఘనంగా సన్మానించారు. సోమవారం మండల మున్నూరుకాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నరసింహరా�
హరితహారంలో సింగరేణి ముందంజ11 ఏరియాల్లో నర్సరీల నిర్వహణఈ ఏడాది 50 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలుఇప్పటికే సగానికి పైగా లక్ష్యం పూర్తికొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 22: సింగరేణి సంస్థ దేశ అవసరాలకు బొగ్గు ఉత�
ఏర్పాటుపై పూర్తిస్థాయినివేదిక అందజేతనిధుల లభ్యతపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తుఖమ్మం, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మరో ముందడుగు పడింది. విమ�
జీవితం విలువ తెలుసుకోండి..చిన్నచిన్న కారణాలకు బలవన్మరణాలు వద్దుప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది..ఆలోచన విధానంలో మార్పురావాలంటున్న నిపుణులుసానుకూల దృక్పథంతో జీవితం నిండు నూరేళ్లుమామిళ్లగూడెం, ఆగస్టు 20;
భద్రాచలం, ఆగస్టు 17: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా పవిత్రోత్సవాలకు వైభవంగా అంకురార్పణ గావించారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అ
కర్షకులకు రుణమాఫీనాడు రూ.25 వేలు.. ప్రస్తుతం రూ.50 వేలు మాఫీఉమ్మడి జిల్లాలో రూ.172 కోట్ల రుణాలుఖమ్మం జిల్లాలో 33,575, భద్రాద్రిలో 20,073 మంది రైతులకు లబ్ధికొత్తగూడెం, ఖమ్మం వ్యవసాయం ఆగస్టు 16 ;రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇ
ఖమ్మంలో పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రి అజయ్భద్రాద్రి కొత్తగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావుసింగరేణి ప్రధాన కార్యాలయం, ఐటీడీఏలోనూ వేడుకలుకొవిడ్ తగ్గుముఖం పట్టడంతోఈసారి ఘనంగా ఉత్సవాలుశకటాలు,
భద్రాద్రి జిల్లాలో 2,205 మంది అర్హులుప్రతి నెల 3 మాడ్యూల్స్లో శిక్షణఅశ్వారావుపేట, ఆగస్టు 14 : ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా వారికి శిక్షణ
హర్షం వ్యక్తం చేస్తున్న సింగరేణి ఉద్యోగులు, కార్మికులుముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలుకోలిండియా చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమంటూ కితాబుకంపెనీ వ్యాప్తంగా 43,898 మందికి లబ్ధికొత్తగూడెం ఆగస్టు 13 :సింగరేణి క�
ఇంటికొచ్చి చెక్కులిచ్చిన ఘనత తెలంగాణ సర్కార్దేగత ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని విస్మరించాయి‘విజన్’ ఉన్న మహానేత సీఎం కేసీఆర్రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్రఘునాథపాలెం, ఆగస్టు 12: పేద�