భద్రాచలం, జూలై 22: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గురువారం ఉదయం రామాలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్�
ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షంరోజంతా కురిసిన జల్లులుచెరువులు, కుంటలకు భారీగా వరదఉప్పొంగిన వాగులు, వంకలుకొత్తగూడెం/ ఖమ్మం వ్యవసాయం/ వైరా/ పాల్వంచ రూరల్, జూలై 21: వాన ఎడతెగలేదు. బుదవారం తెల్లవారుజాము నుంచి మ�
మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక పార్థనలుకొవిడ్ నిబంధనలు అమలుప్రత్యేక సందేశమిచ్చిన మతపెద్దలుఖమ్మం, కొత్తగూడెం, జూలై 21 : ఉమ్మడి ఖమ్మం జిలాలో బుధవారం బక్రీద్ వేడుకలు కొవిడ్ నిబంధనలను అనుసరించి ముస్లిం సోదర
నేడు తొలి ఏకాదశి పర్వం.. ముస్తాబైన శైవ, వైష్ణవ క్షేత్రాలుఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం కల్చరల్, జూలై 19: తెలుగు సంవత్సరాల్లో 12 మాసాలుంటాయి. వీటిలో 24 పర్యాయాలు ఏకాదశి వస్తుంది. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా �
పేదల వైద్యానికి ఆర్థిక భరోసా..సీఎం సహాయ నిధిసత్తుపల్లి, జూలై 19: అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థికంగా చితికిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తూ ఆర్థిక భరోసా కల్పిస్త�
ఖమ్మం, జూలై 17: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శనివారం కుటుంబ సమేంతంగా ఏపీలోని తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి ఆలయంలోకి వెళ్లారు. ప్రత్యేక పూజల్లో �
21 రోజుల్లో పర్మిషన్ ఇచ్చేలా కలెక్టర్ చైర్మన్ గా కమిటీఅనుమతుల కోసం నెలల తరబడి వేచి చూసే పద్ధతికి స్వస్తిఅనుమతి లేని వెంచర్లపై ఉక్కుపాదంఖమ్మం, జూలై 16 (నమసే తెలంగాణ ప్రతినిధి): స్థిరాస్తి వ్యాపారంలో భాగం�
‘బ్లాస్టింగ్’ బాధితులకు ‘డబుల్’ ఇళ్లు మంజూరుచేయండిముఖ్యమంత్రి కేసీఆర్కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వినతిసత్తుపల్లి, జూలై 16: ఎన్నో ఏళ్లుగా ఇళ్లస్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న పట్టణంలోని నిరుపేదల
ప్రతి మండలంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు23 మండలాల్లో 221.03 ఎకరాల స్థలం గుర్తింపుత్వరలో పనులు ప్రారంభంకొత్తగూడెం/ ఇల్లెందు రూరల్, జూలై 15 : కాలుష్యం పెరిగితే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అందుకే, కాలుష్యా�
ఆయిల్పాం సాగు విస్తరణకు ప్రభుత్వ చర్యలు అద్భుతంమంత్రివర్గ సమావేశంలో చర్చించడం సంతోషకరంసీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఆయిల్పాం రైతుల క్షీరాభిషేకంఅశ్వారావుపేట, జూలై 15: రైతు సంక్షేమం, వ్యవసాయం, అనుబంధ రంగాల �
ఆ విధానంపై అన్నదాతలను చైతన్యపర్చాలిఅలా చేస్తేనే గులాబీ రంగు పురుగు నివారణ సాధ్యంఏఈవోల శిక్షణ కార్యక్రమంలో వాద్వాని గ్రూపుకొణిజర్ల, జూలై 14: పత్తి పంటను ఆశించే గులాబీ రంగు పురుగు నివారణ కోసం లింగాలకర్షక �