ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలిపీఆర్ కమిషనర్, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్రావుఅశ్వారావుపేట/ దమ్మపేట రూరల్/ దమ్మపేట, జూలై 8: పామాయిల్ సాగును రాష్ట్ర వ్య�
జూలూరుపాడు, జూలై 5: సమన్వయంతో పని చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అధికారులు పల్లె ప్రగతి పనుల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూ�
ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఎదుట మొక్కలు నాటి సంరక్షించాలిపల్లె ప్రగతిలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకరకగూడెం, జూలై 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో అన్ని గ్రామా�
‘పల్లెప్రగతి’తో మారిన గ్రామ స్వరూపంప్రభుత్వ సహకారంతో సమకూరిన వసతులుఅభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్న పల్లెరఘునాథపాలెం, జూలై 4: ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని ‘కోటపాడు’ గ్రామం అభివృద్ధిలో ఆ
కూసుమంచి, జూలై 4: కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. 2021 సంవత్సరానికి గాను పరిశుభ్రత, నాణ్యమైన సేవలకు గుర్తింపుగా అందించే అవార్డుకు ఎంపికలో భాగంగా కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్�
ఈ పథకంతో నియోజకవర్గంలో 100 మందికి లబ్ధిఒక్కొక్కరికీ రూ.10 లక్షలురాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్భద్రాచలం, దుమ్ముగూడెం, పర్ణశాలలో పల్లె ప్రగతి పనులు ప్రారంభంభద్రాచలం, జూలై 2 : దళితుల సాధికారతే ప్
మేధావుల సూచనలు, సలహాలు ప్రభుత్వానికి నివేదిస్తాంరౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్దళితుల్లో పేదరిక నిర్మూలనకు సీఎం కృషి: ఎమ్మెల్సీ పల్లామామాళ్లగూడెం, జూలై 1: దళిత కుటుంబాల ఆర్థికాభ�
సత్తుపల్లి/ కల్లూరు/ తల్లాడ, జూన్ 29: ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆశాజ్యోతి అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. దళిత సాధికారత పథకం ఏర్పాటు చేయడం ద్వారా ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతా
దళితోద్ధరణ లక్ష్యంగా ‘సీఎం దళిత సాధికారత’ పథకంఒక్కో కుటుంబానికి రూ.పది లక్షల సాయం విప్లవాత్మకంఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్బాలాజీనగర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకంఇల్లెం�