మిగిలిన వైకుంఠధామాలను పూర్తి చేయాలిసీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలివైద్య, ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించాలివీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్మామిళ్లగూడెం, జ
-రవాణా శాఖ మంత్రి అజయ్రఘునాథపాలెం, జూన్ 23: ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలేన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రఘ
అభివృద్ధి పనుల్లో ముందంజఆదర్శంగా నిలుస్తున్న గిరిజన పల్లెరెండేండ్లలో ‘రూ.50 లక్షల’ అభివృద్ధిప్రభుత్వ లక్ష్యాలు పూర్తికూసుమంచి రూరల్, జూన్ 23: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం 500 జనాభా ఉన్న పల్లెలను పం�
పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలను తీర్చిదిద్దినందుకు ప్రశంసజిల్లా పర్యటన కోసం సీఎంవోకు ఆల్బమ్ను పంపిన అధికారులుఏన్కూరు, జూన్ 22: మండలంలోని నూకాలంపాడు గ్రామ పంచాయతీకి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తిం�
ఖమ్మం, జూన్ 21: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గుర్తుచేశారు. ఆయన చూపిన బాటలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలం�
జోన్ ఏర్పాటుకు భూ సేకరణ పూర్తిజింకల తండా వద్ద 157 ఎకరాల భూమి ఖరారుపారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు అప్పగింతఇక నిర్మాణ పనులే తరువాయి.. ఖమ్మం, జూన్ 18 : (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ క�
ఖమ్మం, జూన్ 18: జిల్లాలో టీఆర్ఎస్ యువజన విభాగాన్ని బలోపేతం చేస్తామని ఆ విభాగ జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య అన్నారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశం�
ఈ నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మిక పర్యటనలుకలెక్టర్లతోపాటు అధికారులు పల్లె నిద్ర చేయాలిలక్ష్యాలు సాధించని అధికారులపై చర్యలురాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రత�
ఖమ్మం, జూన్ 17: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో గురువారం సీజేఐని కలిసి శ్రీసీతార�
ఖమ్మం లీగల్, జూన్ 16: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు సత్తుపల్లిలో న్యాయ సహాయ కేంద్రాన్ని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్కే భూపతి ఖమ్మం నుంచి ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ �
కరోనా కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మావోయిస్టులుసమావేశంలో భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్కొత్తగూడెం క్రైం, జూన్ 15 : కరోనా విపత్కర పరిస్థితుల్లో దండకారణ్యంలో మావోయిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున�
వైరా, జూన్15: అన్నదాతలకు రైతుంబంధు కొండంత అండ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే రాములునాయక్తో కలిసి వైరాలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.2.28 క�