చర్ల, జూన్ 12 : తమదైన సంస్కృతీ సంప్రదాయాలతో జీవించే ఆదివాసీల్లో.. మెల్లగా నాగరికతవైపు వైపు అడుగులు వేయాలన్న తపన కనిపిస్తోంది. ఇప్పటికే వేష భాషల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. కొంతమంది యువకుల దృష్టి �
మణుగూరు, జూన్ 9: ముణుగూరు మున్సిపాలిటీ అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రూ.15 లక్షలతో మణుగూరు పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన డ్రైనేజీ క్�
ఆర్టీసీ కార్గో ద్వారా గోడౌన్లకు రవాణా6.3 లక్షల పాఠ్యపుస్తకాలకు ప్రతిపాదనమొదటి విడతగా 60 వేల పుస్తకాలు రాకవారం రోజుల్లో తరలింపు పూర్తిఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 8: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విద్యాసంవత
ఖమ్మం ఏఎంసీలో క్వింటాకు రూ.7,250రాష్ట మార్కెటింగ్శాఖలో ఇదే అత్యధిక ధరసీసీఐ మద్దతు ధర కంటే రూ.1,500 అదనంఖమ్మం వ్యవసాయం, జూన్ 7: నగర వ్యవసాయ మార్కెట్లో పత్తిపంట (తెల్ల బంగారం) ధర చరిత్ర సృష్టించింది. యావత్ రాష్ట �
ఎర్రుపాలెం, జూన్ 7: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. ఎర్రుపాలెం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ దేవరకొండ
నేడు ఉదయం 9 గంటలకు పతాకావిష్కరణఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్భద్రాద్రిలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకొవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమంఖమ్మం/ కొత్తగూడెం/ మణుగూరు, జూన్ 1: రాష్ట్ర ఆవిర్భావ దినో�
ఎక్కడ తవ్వినా.. పురాతన వస్తువులు, శిలాశాసనాలేచారిత్రక వైభవాన్ని తెలిపేలా ఆనవాళ్లుశిలపై ముత్తాత, మునిమనవడి శాసనాలుకలిసిపోతున్న మరికొన్ని చరిత్ర సాక్ష్యాలుముగొండ, మే 31 : ముదిగొండ మండలంలోని చిన్న గ్రామమైన
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యసత్తుపల్లి నియోజకవర్గానికి రూ.25కోట్లతో బీటీ రోడ్లు మంజూరుసత్తుపల్లి, మే 31 : రైతుల కోసం గ్రామాల మధ్య అంతర్గత రోడ్లను బీటీ రోడ్లుగా మార్చి గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ప
కరోనా కాలంలో చూపిన చొరవకు అభినందనమంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా కితాబుజిల్లాలో చేపట్టిన చర్యలను వివరించిన అజయ్ఖమ్మం, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను �
కొవిడ్, లాక్డౌన్ నేపథ్యంలో భారీగా పెరిగిన రేషన్ బియ్యంజూన్, జూలై నెలల్లో కార్డుదారులకు పంపిణీ చేయనున్న ప్రభుత్వంకరోనా కరువును తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంరేపటి నుంచి రేషన్ దుకాణాలక