ఖమ్మం లీగల్, జూన్ 16: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు సత్తుపల్లిలో న్యాయ సహాయ కేంద్రాన్ని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్కే భూపతి ఖమ్మం నుంచి ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ �
కరోనా కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మావోయిస్టులుసమావేశంలో భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్కొత్తగూడెం క్రైం, జూన్ 15 : కరోనా విపత్కర పరిస్థితుల్లో దండకారణ్యంలో మావోయిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున�
వైరా, జూన్15: అన్నదాతలకు రైతుంబంధు కొండంత అండ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే రాములునాయక్తో కలిసి వైరాలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.2.28 క�
చర్ల, జూన్ 12 : తమదైన సంస్కృతీ సంప్రదాయాలతో జీవించే ఆదివాసీల్లో.. మెల్లగా నాగరికతవైపు వైపు అడుగులు వేయాలన్న తపన కనిపిస్తోంది. ఇప్పటికే వేష భాషల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. కొంతమంది యువకుల దృష్టి �
మణుగూరు, జూన్ 9: ముణుగూరు మున్సిపాలిటీ అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రూ.15 లక్షలతో మణుగూరు పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన డ్రైనేజీ క్�
ఆర్టీసీ కార్గో ద్వారా గోడౌన్లకు రవాణా6.3 లక్షల పాఠ్యపుస్తకాలకు ప్రతిపాదనమొదటి విడతగా 60 వేల పుస్తకాలు రాకవారం రోజుల్లో తరలింపు పూర్తిఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 8: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విద్యాసంవత
ఖమ్మం ఏఎంసీలో క్వింటాకు రూ.7,250రాష్ట మార్కెటింగ్శాఖలో ఇదే అత్యధిక ధరసీసీఐ మద్దతు ధర కంటే రూ.1,500 అదనంఖమ్మం వ్యవసాయం, జూన్ 7: నగర వ్యవసాయ మార్కెట్లో పత్తిపంట (తెల్ల బంగారం) ధర చరిత్ర సృష్టించింది. యావత్ రాష్ట �
ఎర్రుపాలెం, జూన్ 7: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. ఎర్రుపాలెం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ దేవరకొండ
నేడు ఉదయం 9 గంటలకు పతాకావిష్కరణఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్భద్రాద్రిలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకొవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమంఖమ్మం/ కొత్తగూడెం/ మణుగూరు, జూన్ 1: రాష్ట్ర ఆవిర్భావ దినో�