పల్లె ప్రగతి’తో అభివృద్ధి పనులుపారిశుధ్యానికి పెద్దపీటఆహ్లాదానికి కేరాఫ్ ప్రకృతి వనంప్రభుత్వ లక్ష్యాలు చేరుకున్న పంచాయతీసుజాతనగర్, మే 10 :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పల్లె ప్
‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలుపినపాక, మే 9 : శోభాయమానం అనే పదానికి నిలువుటద్దంలా నిలిచింది ఆ గ్రామం. అటు పల్లె ప్రకృతి వనం, ఇటు రహదారుల వెంట పచ్చదనంతో శోభిల్లుతోంది ఆ గ్రామం. అదే గ్రామమే భద్రాద్రి క�
అన్నివర్గాల సంక్షేమమే సర్కార్ ధ్యేయంవైరా ఎమ్మెల్యే రాములునాయక్ఏన్కూరులో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీఖమ్మం సిటీ, మే 9: ‘కొవిడ్’.. ఈ పదం వింటేనే జనం హడలెత్తి పోతున్నారు. కండలు తిరిగిన యోధులు సైతం గజగజ వ
19,861 ఇళ్లను సందర్శించిన 530 బృందాల సభ్యులు412 మంది జ్వర పీడితుల గుర్తింపు, 365 కిట్ల అందజేతఖమ్మం సిటీ/ రఘునాథపాలెం, మే 7: కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం జిల్లాలో ఇంటింటి జ్వర పీ�
కేఎంసీలో టీఆర్ఎస్ది అద్భుత విజయంమంత్రి పువ్వాడ అభివృద్ధి ఫలితమే ఈ విక్టరీటీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి వేములఖమ్మం మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ కోసం అహర్నిశలూ పనిచేసే కార్యక�
ఇంటింటికీ వెళ్తున్న ప్రత్యేక బృందాలుకరోనా లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్ కిట్ అందజేతఆరోగ్యం క్షీణించినవారిని వెంటనే ఆస్పత్రికి తరలింపుసర్వేను పర్యవేక్షిస్తున్న ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లుఖమ్మం సిటీ, �
ఏన్కూరు, మే 6: అన్నదాతలకు జవాబుదారీగా ఉండి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ సూచించారు. రైతుబంధు సమితి మండల కమిటీకి ఎంపికైన అధ్యక్షుడికి, సభ్యులకు గురువారం స్థానిక టీఆర్ఎస్ క�
మొదటి రోజు ప్రయాణికులకు వెసులుబాటుఆంధ్రప్రదేశ్లో పగలూ కర్ఫ్యూనేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి పక్కాగా అమలుకు నిర్ణయంఅశ్వారావుపేట/ బోనకల్లు/ మధిర రూరల్/ పెనుబల్లి/ ఎర్రుపాలెం/ బూర్గంపహాడ్/ సత్తుపల్లి, మే 5 :
అధికారులు, అభ్యర్థులు, ఎజెంట్లకు ఒకే విధానంరేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు మొదలురిటర్నింగ్, కౌంటింగ్ అధికారులతో ఖమ్మం కలెక్టర్ఖమ్మం, మే 1: ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అధికారులు, స�
గెలల ధర నిర్ణయంలో ఆయిల్ఫెడ్భారీగా పెరిగిన ఆయిల్పాం గెలల ధరటన్ను రూ.18,384కు చేరికమే నెలకు రూ.1,020లు పెంపుఆనందంలో పామాయిల్ రైతులుఅశ్వారావుపేట, మే 1: పామాయిల్ గెలల ధర ప్రకటించడంలో ఆయిల్ఫెడ్ మరో సరికొత్త ఆ
ఇల్లెందు రూరల్, ఏప్రిల్ 30: సీఎం కేసీఆర్ పట్టుదలతో చేపట్టిన సాగునీటి వనరుల పునరుద్ధరణ, నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణలో అన్నదాతలకు ఉజ్వల భవిష్యత్తు నెలకొందని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అన్నారు. �
గర్భిణులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లుపోలింగ్ కేంద్రాల వద్ద మాస్కులు, శానిటైజర్లుకలెక్టర్ ఆర్వీ కర్ణన్ఖమ్మం, ఏప్రిల్ 28: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా విధులను సమర్థవంతంగా నిర్వర్తించ
సత్తుపల్లి/ వేంసూరు, ఏప్రిల్ 28: సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి, గంగారం, రుద్రాక్షపల్ల�
పర్ణశాల, ఏప్రిల్ 10: పోడు భూముల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. దుమ్ముగూడెం మండలం పైడిగూడెం పంచాయతీలో కొన్ని రోజులుగా అటవీ అధికారులకు, గ్రామ గిరి