ఇల్లెందు రూరల్, ఏప్రిల్ 30: సీఎం కేసీఆర్ పట్టుదలతో చేపట్టిన సాగునీటి వనరుల పునరుద్ధరణ, నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణలో అన్నదాతలకు ఉజ్వల భవిష్యత్తు నెలకొందని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అన్నారు. �
గర్భిణులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లుపోలింగ్ కేంద్రాల వద్ద మాస్కులు, శానిటైజర్లుకలెక్టర్ ఆర్వీ కర్ణన్ఖమ్మం, ఏప్రిల్ 28: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా విధులను సమర్థవంతంగా నిర్వర్తించ
సత్తుపల్లి/ వేంసూరు, ఏప్రిల్ 28: సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి, గంగారం, రుద్రాక్షపల్ల�
పర్ణశాల, ఏప్రిల్ 10: పోడు భూముల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. దుమ్ముగూడెం మండలం పైడిగూడెం పంచాయతీలో కొన్ని రోజులుగా అటవీ అధికారులకు, గ్రామ గిరి
‘పల్లె ప్రగతి’తో మహర్దశ ఆహ్లాదకరంగా ప్రకృతివనం సకల హంగులతో వైకుంఠధామం ప్రభుత్వ నిధులు సద్వినియోగం ‘పల్లె ప్రగతి’ అంటే ఇదీ అని నిరూపిస్తున్నది మండలంలోని సుభాశ్నగర్ గ్రామ పంచాయతీ. గతంలో అరకొర వసతులత�
వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఎర్రబెల్లి అశ్వారావుపేట టౌన్, ఏప్రిల్8: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతివనాలు గ్రామాలకు ఆకర్షణీయమని వాటి పరిరక్షణకు అధికారులు, �