ఇల్లెందు : ఆత్మహత్యకు పాల్పడిన మృతుడికి జిల్లా పరిషత్ కోరం కనకయ్య నివాళులర్పించారు. బుధవారం మండల పరిధిలోని మామిడిగూడెం గ్రామ పంచాయతీ తీగలంచకు చెందిన లారీ డ్రైవర్ నాగరాజు (45)ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం
చర్ల : జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్కుమార్ నాయుడు బుధవారం చర్ల అటవీప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అటవీశాఖ పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. సుబ్బంపేట, వద్దిపేట లో ప్లాంటేషన్ లను ఆయన సందర్�
భద్రాచలం: భద్రాచలశ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 28న శ్రీమద్భాగవత సప్తాహం కార్యక్రమాన్ని ప్రారంభించి సెప్టెంబర్ 3 వరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ బుధవారం ఓ ప్రకటనలో తె�
భద్రాచలం :భద్రాచలశ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో శ్రావణ బహుళ మాసోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి ఉత్సవ పెరుమాళ్లకు బేడా మండపంలో అభిషేక తిరుమంజనం జరిపారు. అలాగే శ్రీరామచంద్రునికి ఆరా�
చండ్రుగొండ : ఈ నెలాఖరు కల్లా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి ఎల్ రమాకాంత్ అన్నారు. బుధవారం అన్నపురెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనికీ చేశారు.ఈ సందర్భంగ�
చండ్రుగొండ: రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో భర్తి చేయనున్న రేషన్డీలర్ల నియామకంలో ఏజెన్సీ ప్రాంతంలో అన్నివర్గాలకు ప్రాధాన్యత ఉండేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏజెన్సీ దళితసేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నడ్డి
చండ్రుగొండ: అన్ని జ్వరాలు డెంగ్యూ జ్వరాలు కావని, వీటిగురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదని ఎర్రగుంట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు ప్రియాంక అన్నారు. బుధవారం సీతాయిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం
చండ్రుగొండ: తెలంగాణ పిఏసిఎస్/ఎల్ఎస్ సిఎస్ ఉద్యోగుల (టిఆర్ఎస్ కార్మిక విభాగం అనుబంధం) జిల్లా అధ్యక్షులు లంకా నరసింహరావును ఘనంగా సన్మానించారు. సోమవారం మండల మున్నూరుకాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నరసింహరా�
హరితహారంలో సింగరేణి ముందంజ11 ఏరియాల్లో నర్సరీల నిర్వహణఈ ఏడాది 50 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలుఇప్పటికే సగానికి పైగా లక్ష్యం పూర్తికొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 22: సింగరేణి సంస్థ దేశ అవసరాలకు బొగ్గు ఉత�
ఏర్పాటుపై పూర్తిస్థాయినివేదిక అందజేతనిధుల లభ్యతపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తుఖమ్మం, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మరో ముందడుగు పడింది. విమ�
జీవితం విలువ తెలుసుకోండి..చిన్నచిన్న కారణాలకు బలవన్మరణాలు వద్దుప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది..ఆలోచన విధానంలో మార్పురావాలంటున్న నిపుణులుసానుకూల దృక్పథంతో జీవితం నిండు నూరేళ్లుమామిళ్లగూడెం, ఆగస్టు 20;
భద్రాచలం, ఆగస్టు 17: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా పవిత్రోత్సవాలకు వైభవంగా అంకురార్పణ గావించారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అ
కర్షకులకు రుణమాఫీనాడు రూ.25 వేలు.. ప్రస్తుతం రూ.50 వేలు మాఫీఉమ్మడి జిల్లాలో రూ.172 కోట్ల రుణాలుఖమ్మం జిల్లాలో 33,575, భద్రాద్రిలో 20,073 మంది రైతులకు లబ్ధికొత్తగూడెం, ఖమ్మం వ్యవసాయం ఆగస్టు 16 ;రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇ
ఖమ్మంలో పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రి అజయ్భద్రాద్రి కొత్తగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావుసింగరేణి ప్రధాన కార్యాలయం, ఐటీడీఏలోనూ వేడుకలుకొవిడ్ తగ్గుముఖం పట్టడంతోఈసారి ఘనంగా ఉత్సవాలుశకటాలు,