ఆర్టీసీ కార్గోకు సర్వీసులకు రెండు వసంతాలు పూర్తి ఖమ్మం రీజియన్ ఆదాయం రూ.6.53 కోట్లు 24 గంటల్లోనే హోం డెలివరీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బల్క్ బుకింగ్లూ సరఫరా భద్రాద్రి కల్యాణ తలంబ్రాల నుంచి.. మేడారం ‘బంగా�
ప్రజలు ఇబ్బందులు పడకుండా సహాయక చర్యలు చేపట్టాలి 4 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచాలి పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు వరద సహాయక చర్యల సమీక్షలో భద్రాద్రి కల�
భద్రాచలం, జూన్ 21: గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య సాధనే లక్ష్యంగా పెట్టుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు సూచించారు. గిరిజన గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు, యూఆర్జేసీ, సీవోఈ, �
ప్రతి రోజూ ఆసనాలు చేయడం వల్ల ఆర్యోగానికి ఎంతో మేలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యోగా డే.. ఆసనాల వేసిన ప్రముఖులు లక్ష్మీదేవిపల్లి/ కొత్తగూడెం సింగరే�
ఇల్లెందు, జూన్ 21: తెలంగాణ తొలి గొంతుక.. ఆజన్మాంత ఉద్యమ పతాక.. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ నివాళులర్పించారు. ఇల్లెందులోని త
రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలను బలోపేతం చేయడంతో తెలంగాణ అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది. అందులో భాగంగా ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు గిరిజన బిడ్డలకు వైద్యవిద్యను చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. ఇందుకోసం రూ.500 కోట్లు కేటాయిం చడంతో వైద్య కళాశాల
రెండో రోజు మంగళవారం కూడా అదే దూకుడుతో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సంస్థ వ్యాప్తంగా మొదటి షిప్టులో 28,084 మంది కార్మికులకు గాను కేవలం 6907 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు.
దమ్మపేట రూరల్/ సత్తుపల్లి, ఫిబ్రవరి 1: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసర ప్రాంతంలోని రేగళ్లపాడు- చంద్రాయపాలెం అటవీ ప్రాంతం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలోని జగ్గారం అటవీప్రాంతానికి ప�
దమ్మపేట రూరల్/సత్తుపల్లి, ఫిబ్రవరి 1: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసర ప్రాంతంలోని రేగళ్లపాడు- చంద్రాయపాలెం అటవీప్రాంతం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని జగ్గారం వైపు వెళ్తున్న పెద్ద పు�
‘మన ఊరు- మన బడి’ విద్యార్థులకు వరం అందుబాటులోకి అధునాతన ల్యాబ్స్, తరగతి గదులు పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అశ్వారావుపేట, జన�
మితిమీరిన మొబైల్ వినియోగంతో దుష్ప్రభావాలు చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం స్మార్ట్ఫోన్ రేడియేషన్ వెరీ డేంజరస్ తల్లిదండ్రులు జాగ్రత్త వహిస్తే మేలు సుజాతనగర్, జనవరి 30: సాంకేతికత రోజురోజుకూ తన ప�