నిత్యం ప్రజలతో మమేకమై పార్టీని గ్రామ, మండల, జిల్లాస్థాయి వరకు మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. మణుగూరులో బుధవారం నిర్వహించిన స�
అక్టోబర్లో రూ.11.61 కోట్ల విలువైన గంజాయి, ఇతర డ్రగ్స్ను దహనం చేసినట్టు ఎక్సైజ్శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత నెలలో ఆంధ్రా ఒడిశా బార్డ ర్ నుంచి గంజ�
భవిష్యత్లో అధికారం బీఆర్ఎస్దేనని ఆ పార్టీ భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింద
అధికారంలోకొచ్చి 300 రోజులైనా మూడు హామీలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. రైతుభరోసా కింద పంటలకు పెట్టుబడి సాయం ఇవ్వలేకనే కమిటీల పేరుతో కాల�
గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు అభ్యర్థులు ఖమ్మంలోని జిల్లా గ్రంథాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మెయిన్స్ పరీక్షల్లో ఉన్న లోపాలను సవరించడంతోపాటు మెయిన్స్ ప
Deputy CM Bhatti | నేడు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri district) జిల్లా అశ్వారావుపేటలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పర్యటించనున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కాగా, అశ్వరావుపేటలో ఆధునిక టర్
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల మంజూరు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందనే విషయం స్పష్టమవుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల�
క్షణికావేశంలో చేసిన తప్పిదాల వల్ల కోర్టుల చూట్టూ తిరగాల్సి వస్తుందని, ఇందుకు రాజీయే రాజ మార్గమని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ ల�
గ్యారెంటీ హామీల్లో రుణమాఫీ మీద గంపెడాశలు పెట్టుకున్న అన్నదాతలకు రిక్త‘హాస్తాన్నే’ మిగిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. మూడు విడతల్లో మాఫీ చేశేశామంటూ గొప్పగా చెబుతున్న రుణమాఫీలో కనీసం 30 శాతం మంది రైతుల పంట �
పినపాక, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, హరిప్రియ సహా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను భద్రాద్రి జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. భద్రాద్రి జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో తెలంగాణ �
అన్నదాతకు అండగా నిలుస్తామని, వ్యవసాయ రంగ అభివద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరారవు పేర్కొన్నారు. సాగునీరు, ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ పథకాలతోపాటు సక
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పంటల రుణమాఫీ ప్రక్రియ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కోతలు, కొర్రీలతో కొనసాగుతోంది. పంట రుణాలు తీసుకున్న ప్రతి రైతుకూ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంల