సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తొలుత భద్రాద్రి జిల్లాకు ఇవ్వకుండా ఇతర జిల్లాలకు తీసుకెళ్తుండడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జిల్లా రైతులు భగ్గుమంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గు�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా పల్లెలను పట్టించుకున్న పాపానపోలేదని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విమర్శించారు. గ్రామాల్లోని సైడు కాల్వల వెంట కనీసం బ్లీచింగ్ చల్లే దిక్కు కూడా లేదని ద�
భద్రాద్రి జిల్లాలో మొత్తం 264 బడి బస్సులు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు 191 బస్సులకు ఫిట్నెస్ చేయించారు. మిగతా 73 బస్సులకు ఇంకా చేయించాల్సి ఉంది. అయితే, జిల్లాలో బస్సులకు ఫిట్నెస్ టెస్టులు చేయించేందుకు కొన్న
భద్రాద్రి జిల్లాలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) సంఖ్య 233కు పెరిగింది. ఇప్పటి వరకూ ఈ సంఖ్య 220గా ఉంది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను, మరో ఏడు గ్రామాలను కలిపి కొత్తగూడెం మున్సిపల్ కార్
భద్రాద్రి జిల్లాలో పోడు వివాదాలు మళ్లీ మొదలవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెల్లగా పెరుగుతున్నాయి. తమ బతుకు పోరాటంగా గొత్తికోయలు అటవీ భూములను నరికి పంటలు సాగుచేస్తున్నారు. వృత్తి, ఉద్యోగ ధర్మం�
సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను భద్రాద్రి జిల్లా రైతులకే ముందుగా అందించాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. స్థానిక ఏజెన్సీ రైతులకు నీళ్లివ్వకుండా పొరుగు జిల్లాలకు తరలిస్తే �
సీతారామ ప్రాజెక్ట్ జలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతాంగానికి అందించాలని కొత్తగూడెం మున్సిపల్ తాజా మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ పిలుపులో భ�
నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడితే ఆ వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేయిస్తామని భద్రాద్రి జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు హెచ్చరించారు. మండల కేంద్రంలో వ్యవసాయాధికారి అన్నపూర్ణతో కలిసి పలు విత్తన దుకా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. అక్రమార్కులకు కాంగ్రెస్ సర్కారు గేట్లు బార్లా తెరవడంతో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా వందల ట్రాక్టర్లు, లారీల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా జరుగుత�
పదో తరగతి అనంతరం పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు పాలిసెట్-25 ప్రవేశ పరీక్షను మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ నిర్వహించారు. ఖమ్మం నగరంలోని ఐదు కేంద్రాల్లో నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 2,804 మంది విద్య�
రైతులు పంటల సాగులో యూరియా వాడకం తగ్గించాలని, అవసరం మేరకు రసాయన, పురుగు మందులను పిచికారీ చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ
పేదలకు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తున్న ఇందిరమ్మ ఇండ్లను అధికార పార్టీ నాయకులు పెద్దపెద్దోళ్లకు అమ్ముకుంటున్నారని భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామస్థులు ఆరోపించారు. కాం�
ఈ నెల 27వ తేదీ మనకు పండుగ రోజని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఆ రోజున గ్రామగ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం భద్రాద్రి జిల్లాలో �
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఐక్యంగా పోరాడతామని టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని స�
వరంగల్లో ఈ నెల 27వ తేదీన జరగబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ మహాసభకు ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పంచాయతీలు, వార్డుల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంత