పంట పండించే రైతులపై ప్రకృతి పగబట్టింది. పంట వేసినప్పటి నుంచి సాగునీరు అందక.. తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకుంటూ వస్తున్నా తీరా చేతికొచ్చే సమయంలో పరీక్ష పెడుతున్నది. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం వరి, మ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం ఆపాలని, హెచ్సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు బీఆర్ఎస�
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామంలో కడెం కాలువ నీరు చివరి ఆయకట్టు వరకూ అందక వరిచేను ఎండిపోయింది. కడెం ప్రాజెక్టు 13 డిస్ట్రిబ్యూటరీ కాలువ నీరు అందుతుందనే ఆశతో రైతులు సాగుచేయగా, కడెం కాలువ నీరు
భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం స్టోర్ రూంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయి.
ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని అంగన్వాడీలు ఆరోపించారు. ఇందుకోసం తీసుకొస్తున్న జాతీయ విద్యావిధానాన్ని, పీఎంశ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ కేంద
మెనూ కచ్చితంగా పాటిస్తున్నామని, నాణ్యమైన భోజనం పెడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఊదరగొడుతున్నా వేళకు అందని పరిస్థితి నెలకొన్నది. మధ్యాహ్నం దాటిపోయినా భోజనం వడ్డించకపోవడంతో విద్యార్థినులు ఆకలితో అల�
బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేసిన నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడిస్తారనే అనుమానంతో భద్రాద్రి జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం రెండో రోజు బుధవారమూ అరెస్టు చేయించింది. ప్రభుత్వ ఆదేశాల�
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా భద్రాచలం మండల పరిషత్గా ఆవిర్భవించడంతో ముఖచిత్రం మారిపోయింది. ప�
బీఆర్ఎస్పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధకాండను ప్రయోగిస్తున్నది. తన తప్పుడు విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం గొంతును ఎక్కడికక్కడ నొక్కేయాలని చూస్తున్నట్లు కన్పిస్తున్నది. ఇందులో భాగంగానే భద్రా
తెలంగాణ రాష్ట్ర సాధనలో మలిదశ ఉద్యమకారుడు మోరె భాస్కర్రావు పాత్ర మరువలేనిదని, ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడె
అట్టహాసంగా జరుపుతామన్న ప్రజాపాలన సంబురాలు భద్రాద్రి జిల్లాలో తుస్సుమన్నాయి. ఖాళీ కుర్చీలతో సభ వెలవెలబోయింది. దీనిని చూసిన జిల్లా కేంద్ర వాసులు.. ‘హవ్వ.. ఇవి సంబురాలా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
భద్రాద్రి జిల్లాలో కూరగాయల ధరలు అమాంతంగా పెరిగాయి. స్థానికంగానే ఉద్యానవన పంటలు సాగవుతున్నప్పటికీ ధరలు మాత్రం ప్రియమవుతున్నాయి. కార్తీకమాసం కావడంతో కూరగాయలు, ఆకుకూరలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
విద్యార్థులు ఒక లక్ష్యంతో జీవితంలో స్థిరపడేందుకు కృషిచేయాలని, తమకు ఇష్టమైన రంగాలను ఎంచుకొని ఆ దిశగా ముందుకు సాగాలని జిల్లా జడ్జి పాటిల్ వసంత్, కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు.
భద్రాద్రి జిల్లాలో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయాయి. దీంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా పగలూ రాత్రీ అనే తేడా లేకుండా జనం చలికి వణికిపోతున్నారు. ‘వామ్మో చలి..’ అంటూ ఉన్ని దుస్తులవైపు పరుగులు తీస్త�