భద్రాద్రి జిల్లాలో బుధవారం రాత్రి ముసురుతో ప్రారంభమైన వర్షం గురువారం నాటికి అతలాకుతలం చేసింది. ఏకధాటిగా వర్షం కురవడంతో వాగులు పొంగిపొర్లాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరడంతో నిండుకుండను తలపించాయి.
భద్రాద్రి జిల్లాలో లక్షల మంది రైతులు ఉంటే తొలి విడత పేరుతో కేవలం 28,018 మందికే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అయితే మిగతా రైతుల రుణాలన్నీ రెండో, మూడో విడతల్లో మాఫీ అవుతాయని అధికారులు తెలిపారు. నియోజకవ�
ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాల్లో సోమవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆళ్లపల్లి, మణుగూరు, జూలూరుపాడు, పాల్వంచలో భారీ వర్షం కురవగా.. ఇతర మండలాల్లో మోస్తరుగా పడింది.
భద్రాద్రి జిల్లాలో సమాచార, పౌర సంబంధాల (ఐఅండ్పీఆర్) శాఖ పాలనా విభాగం అరకొరగా, అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో సమాచారం అందే మీడియాకు, పత్రికలకు.. ప్రభుత్వ పాలన విభాగంలో అధికారిక సమాచారం �
తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతోందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో అద్భుత అభివృద్ధిని సాధించిందని అన్నారు. ఖమ్మం జిల్లా కూడా గతానికి భిన్నం�
తాగునీటి కోసం తండ్లాటలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో ప్రజలందరూ ఆందోళన బాటపడుతున్నారు. తాజాగా భద్రాద్రి జిల్లాలోనూ ఇదే నిరసన వ్యక్తమైంది. ‘20 రోజులుగా తాగునీళ్లు ఇవ్వకుంటే ఎలా?’ అంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు. �
ఉమ్మడి ఖమ్మంవరంగల్నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ భద్రాద్రి జిల్లాలో ప్రశాంతం ముగిసింది. జిల్లాలోని 55 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైన ఓటింగ్.
భద్రాద్రి జిల్లాలో సోమవారం జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు కలెక్టర్ ప్రియాంక అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,105 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఇప్పటికే చేరుకున్నారు.
భద్రాద్రి జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. వారం రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను దాటుతున్నాయి. దీంతో ఎండ వేడిమి జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. అత్యవస�