రేషన్ కార్డుల ఈ-కేవైసీలో గందరగోళం నెలకొంటోంది. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం రేషన్ కార్డుల్లో పేరు ఉండడం తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అనేకమంది అనర్హులున్నారని,
యాసంగి సాగు విషయంలో భద్రాద్రి జిల్లాలోనూ అదే తీరు కన్పిస్తోంది. జిల్లావ్యాప్తంగా నిరుడు 60 వేలకుపై చిలుకు ఎకరాల్లో యాసంగి సాగు జరుగగా.. సాగునీరు లేని కారణంగా అది ఈ ఏడాది కేవలం 36 వేల ఎకరాలకే పరిమితమైంది.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని, రాష్ట్రస్థాయి, జాతీయ పోటీల్లోనూ రాణించాలని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ (స్టూడెంట్ అఫైర్స్) డాక్టర్ జెల్లా సత్యనా�
మావోయిస్టుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఎస్పీ శబరీష్ ప్రజలకు సూచించారు. మావోయిస్టు దంపతులు గురువారం ఎస్పీ సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఓఎస్డీ అశోక్కుమార్తో కలిసి వివరాలు వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియకు ఆన్లైన్ సర్వర్స్ సహకరించడం లేదు. పోర్టల్ ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదు. ఎప్పుడు తెరుచుకోదో తెలియక పట్టభద్రులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఓటు నమోదు ప్రక్రియ భద్రాద
ధాన్యం దళారుల పాలవుతున్నది. ప్రభుత్వం మద్దతు ధరకంటే బయట సన్నబియ్యానికి రేటు పలకడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకే విక్రయాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సర్కారు కొనుగోలు కేంద్రాలు 69 కే పరిమితం అయ
దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. స్థానిక ప్రగతి మైదానంలో జిల్లా సంక్షేమాధికారి విజేత అధ్యక్షతన నిర్వహించిన దివ్యాంగుల ఆటల పోటీలను అదనపు కలెక్టర�
మిగ్జాం తుపాను ఉమ్మడి జిల్లా రైతాంగాన్ని తీరొక్క విధంగా నష్టపరిచింది. కోతకొచ్చిన వరి, మిర్చి, పత్తి పంటలను నీటిపాలు చేసింది. చెరుకు, మొక్కజొన్న, పొగాకు, వేరుశనగ, కూరగాయల పంటలను దెబ్బతీసింది. కల్లాలు, రోడ్�
మార్కెట్లో మటన్, చికెన్ కన్నా ధర తక్కువ.. ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఎక్కువ. ఎన్నో పోషక విలువలున్న చేపలు తినడానికి మక్కువ చూపుతున్నారు సామాన్య, పేద ప్రజానీకం. రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో సమృద్ధిగా ఉన్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మంగళవారం జోరువాన కురిసింది. తెల్లవారుజామునే ముసుకురున్న వర్షం.. సాయంత్రం వరకూ ఎడతెగకుండా కురుస్తూనే ఉంది. ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో మరో నాలుగు రోజులపాటు జిల్లాలో వర్షాలు కుర�
‘రైతుబీమా’ పథకం రైతుతోపాటు రైతు కుటుంబాలకు భరోసానిస్తున్నది. పథకం అప్రతిహతంగా ఐదేళ్ల నుంచి కొనసాగుతున్నది. ఏ కారణంతో రైతు మృతిచెందినా కొద్దిరోజుల్లోనే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందు�
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలోని జగన్నాథపురం పంచాయతీ అరుదైన ఘనతను సాధించింది. 2022లో నీటి నిర్వహణలో ఇతర పంచాయతీల కంటే మెరుగైన పద్ధతులు అవలంబించి జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికైంది. జాతీయ స్థాయిలోన