ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు అకాల వర్షాలు, మరో వైపు గాలి దుమారాలతో యాసంగి రైతులు ఆందోళనకు గురవుతున్న వేళ.. ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
అర్హులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు త్వరలో ఆర్వోఆర్ పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో కొండపల్లి సాయిగోపాల్-సుజాత దంపతులు, గుంటూరు రమాదేవి ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణంతో కూడిన 120 సామూహిక వివాహాలు సోమవారం జరిపారు. కొత్�
భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని మర్కోడు- పెద్దూరు మధ్య జల్లేరువాగు ఇదీ. పెద్దూరు అవతల సందిబంధం, చీమల గుంపు, నడిమిగూడెం, బోడాయి కుంట, ఈదుళ్ల, అడవిరామవరం, జాకారం, లొద్దిగూడెం అనే గిరిజన గ్రామాలు ఉంటాయి. �
దివ్యాంగుల సంక్షేమానికి ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర సర్కార్ తాజాగా నూరు శాతం సబ్సిడీపై ఉపకరణాలు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే అర్హుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న
నియోజకవర్గ అభివృద్ధి ప్రోగ్రామ్ (సీడీపీ) నిధులు భద్రాద్రి జిల్లాకు వచ్చేశాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్యులు జారీ చేసింది. ఒక్కో నియోజకవర్గానికి రెండో విడత కింద రూ.1.50 కోట్లు మంజూరు చేసింది.
భద్రాద్రి జిల్లాలో సురక్షిత స్థాయిలోనే భూగర్భజలాలు స్థిరంగా ఉన్నాయి. గడిచిన పదేళ్లుగా భూగర్భజలాలు సురక్షితస్థాయిలో ఉంటున్నాయి. జిల్లాలోని 17 మండలాల్లో అనుకున్నస్థాయిని మించి వర్షపాతం 20 శాతం ఎక్కువగా న�
Kotilingala | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోటిలింగాల (Kotilingala) సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇల్లెందు-మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో కారీ, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో
భద్రాద్రి కొత్తగూడెం : నిద్రిస్తున్న ముగ్గురు మహిళలను పాము కరువడంతో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల�
కూరగాయల్లో అగ్రస్థానం బోడకాకరది. ధరలో దీనికిదే సాటి. ధర ఎంత పెరిగినా జనం ఇష్టపడి కొనుగోలు చేసే కూరగాయల్లో ఇదే మొదటిది. ఆదరణ, డిమాండ్ ఉన్న నేపథ్యంలో బోడకాకర సాగుకు రైతులు ముందుకొస్తున్నారు. భద్రాద్రి కొత�