భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చుంచుపల్లి (Chunchupally) మండలం రుద్రాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ (Lorry) అదుపుతప్పి ఆర్టీసీ బస్సును (RTC Bus) ఢీకొట్టింది.
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామ పునర్వసు దీక్షల విరమణ సందర్భంగా గురువారం రాత్రి రామయ్యకు నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. తొలుత ఆలయం ప్రాంగణంలోని యాగశాలలో రథా�
రాష్ట్రం లో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. సోమవారం చాలా ప్రాంతా ల్లో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరువయ్యాయి. ఆదిలా బాద్ జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Bhadradri | భద్రాచలం : భద్రాద్రికి భక్తులు పోటెత్తారు. గోదావరి( Godavari ) పరిసరాలు జనసంద్రంగా మారాయి. రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడంతో భద్రాచలం( Bhadrachalam ) లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి భారీ సంఖ్యల�
సకల గుణాభిరాముడు, సమాజానికి ఆదర్శప్రాయుడైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి శుక్రవారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మిథిలా స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగింది. రాజ లాంఛనాలతో నిర్వహించిన ఈ వేడుకను భక్
రాష్ట్ర ప్రభుత్వం పంపిన రూ.కోటి ప్రత్యేక నిధులతో భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణమహోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించామని, ఇదే రీతిలో శుక్రవారం పుష్కర పట్టాభిషేకాన్నీ ఇంతే వైభవంగా పూర్తి చేస్త
కుటుంబ జీవనానికి శ్రీసీతారామచంద్రమూర్తులు ఆదర్శమూర్తులని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రా వు స్తుతించారు. కుటుంబ విలువలు క్షీణిస్తున్న వర్తమాన కాలంలో సీతారాముల ఆశయాలను, విలువలను అన్వయించుకుంటూ ఆదర్శవం�