భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదావరిలో (Godavari River) వరద ఉధృతి (Floods) కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం (Water Levels) మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది.
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి (Godavari) నది మరింతఉగ్రరూపం దాల్చింది. ఉదయం 9 గంటలకు నది నీటిమట్టం 50.50 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు.
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కు తున్నది. బుధవారం మధ్యాహ్నం 43 అడు గులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 9.45 గంటలకు 48 అడుగులకు ప్రవాహం పెరుగ డంతో రెండో ప్రమాద హెచ్చరికను జ�
Godavari | గోదావరి నది మహోగ్ర రూపం దాలుస్తున్నది. భారీ వర్షాలకు పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద గోదావరి 80 అడుగుల మేర ప్రవహిస్తున్నది.
Godavari | పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి వరద ముంచెత్తుతున్నది. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండడంతో భద్రాచలం వద్ద అధికారులు �
రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి (Godavari river) వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది.
భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుతూ పెరుగుతూ దోబూచులాడుతోంది. ఏటా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చే గోదావరి వరదలతో పరీవాహక ప్రాంత గ్రామాలు, భద్రాచలంలోని పలు కాలనీలు ముంపునకు గురవుతుంటాయి.
వరద గోదావరి (Godavari River) శాంతించింది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదారమ్మ నెమ్మదించింది. భద్రాచలం (Bhadrachalam) వద్ద శుక్రవారం రాత్రి 10 గంటలకు 40.6 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం 39.5 అడుగులకు తగ్గింది.
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితిపై సీఎస్ శాంతికుమారి ఆరా తీశారు. వరద తీవ్రత, పునరావాస కేంద్రాల పరిస్థితిని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక ఆలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భద్రా�
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ యంత్రాంగాన్ని అలెర్ట్ చేశారు. వరద ఉధృతి తగ్గేంత వరకు భద్రాచలంలోనే మకాం వేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు సూచి�
Godavari River | భద్రాచలం వద్ద గోదావరి ఉరకలు వేస్తున్నది. భారీ వర్షాలతో నదిలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరగా.. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Bhadrachalam | ఖమ్మం జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నుంచి 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో నీటిమట్టం
ర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ (Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు (Kadem Project) 4280 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయంలో ప్రస్తుతం 689.