భద్రాచలం సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు గురువారం రెండో రోజుకు చేరాయి. భద్రాద్రి రామయ్య కూర్మావతారంలో దర్శనమివ్వగా.. స్వామివారిని చూసి భక్తులు మురిసిపోయారు. పూజా కా�
నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. భద్రాచలంలోని ఓ ప్రైవేటు స్థలంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు సీపీఐలో కొ�
Bhadrachalam | భద్రాచలంలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య రోజుకొక అవతారంలో దర్శనమివ్వనున్నారు. తొలుత పగల్పత్తు ఉత్సవాల్లో
ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలకు భద్రాచలం వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, సెక్టార్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల జిల్లా అధికార
భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. తొలుత పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే భద్రాచలం పట్టణం సర్వా�
ప్రభుత్వాధికారులు, సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం బయోమెట్రిక్ హాజరు, ప్రజావాణితో పాటు ఇతర అంశాలపై
కార్తికమాసం (Kartika Masam) చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడతోపాటు (Vemulawada) ప్రధానాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Tellam Venakta Rao | తాను పార్టీ మారడం లేదని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్త వం లేదని తేల్చిచెప్పారు.
ఆయన వృత్తిపరంగా వైద్యుడు. ప్రజావైద్యుడిగా ఆయనకు భద్రాచలం నియోజకవర్గవ్యాప్తంగా పేరున్నది. వైద్యుడిగా అంతా బాగా నడుస్తున్నా, ఏ బాదరబంధీ లేకపోయినా ఆయన ప్రజాక్షేత్రంలోకి రావాలనుకున్నారు. బీఆర్ఎస్ అధిన�
తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక సీఎం కేసీఆర్. ఆయన సారథ్యంలోనే తెలంగాణ సిద్ధించింది. ఆయన పాలనలోనే అద్భుత ప్రగతి సాధించింది. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్కు 11 సార్లు అవకాశం ఇస్తే ప్రజలకు ఏమీ చేయలేకపోయింది.
వానొచ్చి వరదొస్తే ప్రజలు ఏటా విలవిల. పెట్టేబేడా సర్దుకొని రోజులతరబడి పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయడం పరిపాటి. అభివృద్ధికి ఆమడ దూరంలో మారుమూల ఉండే గిరిజన ప్రాంతాలు. పోలవరం పేరుతో �