ప్రభుత్వాధికారులు, సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం బయోమెట్రిక్ హాజరు, ప్రజావాణితో పాటు ఇతర అంశాలపై
కార్తికమాసం (Kartika Masam) చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడతోపాటు (Vemulawada) ప్రధానాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Tellam Venakta Rao | తాను పార్టీ మారడం లేదని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్త వం లేదని తేల్చిచెప్పారు.
ఆయన వృత్తిపరంగా వైద్యుడు. ప్రజావైద్యుడిగా ఆయనకు భద్రాచలం నియోజకవర్గవ్యాప్తంగా పేరున్నది. వైద్యుడిగా అంతా బాగా నడుస్తున్నా, ఏ బాదరబంధీ లేకపోయినా ఆయన ప్రజాక్షేత్రంలోకి రావాలనుకున్నారు. బీఆర్ఎస్ అధిన�
తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక సీఎం కేసీఆర్. ఆయన సారథ్యంలోనే తెలంగాణ సిద్ధించింది. ఆయన పాలనలోనే అద్భుత ప్రగతి సాధించింది. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్కు 11 సార్లు అవకాశం ఇస్తే ప్రజలకు ఏమీ చేయలేకపోయింది.
వానొచ్చి వరదొస్తే ప్రజలు ఏటా విలవిల. పెట్టేబేడా సర్దుకొని రోజులతరబడి పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయడం పరిపాటి. అభివృద్ధికి ఆమడ దూరంలో మారుమూల ఉండే గిరిజన ప్రాంతాలు. పోలవరం పేరుతో �
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి (50) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు ఒంటిగంట ప్రాంతంలో తీవ్రమైన ఛాతినొప్పితో ఇబ్బంది పడుతుండగా కుటుంబ సభ్యులు వెంటనే దవాఖానకు తరలిస్
భద్రాచలం (Bhadarachalam) మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి (Kunja Satyavathi) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో (Heart attack) ఆమె తుదిశ్వాస విడిచారు.
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో ముగ్గురు మావోయిస్టు కొరియర్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కొత్తగూడెం పోలీస్ కంట్రోల్రూంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీదేవి(35).. శనివారం భద్రాచలంలో బందోబస్తు సమయంలో భారీ వర్షం కురిసి రోడ్డు జలమయమైం ది.
ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటించనున్నారు. ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.