భద్రగిరికి భక్తులు పోటెత్తారు. మూడు రోజులుగా భద్రాచలం రామాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. శుక్రవారం రిపబ్లిక్ డే, శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో రద్దీ కనిపించింది. కొందరు భక్తులు ముందుగా ములు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలోని రావిచెట్టు కింద గుర్తించిన విగ్రహం భక్త రామదాసుదిగా భావిస్తున్నట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు తెలిపారు. విగ్రహానికి సంబంధించిన వివరాలను శ�
మెదక్లో భద్రాచలం లాంటి రామాలయం ఉన్నది. ఈ ఆలయంలోని రాముడు భక్తుల కోరికలను తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లు తున్నది. భద్రాచల రామాలయంలో ఎడమ తొడ మీద సీతమ్మను కూర్చోబెట్టుకున్న మూర్తి తరహాలో మెదక్ పట్టణంల�
భద్రాచలం సీతారామచంద్రస్వామికి సికింద్రాబాద్ బోయినపల్లికి చెందిన అబ్బరాజు లక్ష్మి, అపర్ణ-విజయ్ దంపతులు బంగారు లాకెట్ను స్వామి వారికి ఆదివారం బహూకరించారు.
అశ్వారావుపేట సమీపంలోని గుబ్బల మంగమ్మ తల్లి ఆలయాన్ని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశా�
గత నెల 17వ తేదీ నుంచి భద్రాచలం దివ్యక్షేత్రంలో ప్రారంభమైన ధనుర్మాసోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి పండుగనాడే గోదారంగనాథుల కల్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తోంది.
పట్టణంలోని గిరిజన గురుకుల విద్యాసంస్థలో నిర్వహిస్తున్న ఇగ్నైట్ ఫెస్ట్ మంగళవారం రెండో రోజుకు చేరింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన 1,500 మంది బాలబాలికలకు ఇగ్నైట్ ఫెస్ట్లో భాగంగా యూత్ పార్లమెంట్,
ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం రామాలయంలోని గోకుల రామంలో గల వన విహార మండపంలో గురువారం స్వామివారికి విలాసోత్సవం కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు అర్హులకు అందించే విధంగా అధికారులు కృషి చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. గురువారం నర్సాపురంలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొ
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన గ్రామసభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. మంగళవారం దుమ్ముగూడెంలో ఏర్పా
భద్రాచలం సీతారామచంద్రస్వామివారిని భద్రాచలం ఎమ్యెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, భద్రకాళి టెంపుల్, బాసరతోపాటు హైదరాబాద్లోని బిర్లా టెంపుల్, చిలుకూరు బాలాజీ ఆలయం, దిల్సుఖ�