భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగతున్నాయని, ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గోదావరి తీరంలో జరుగనున్న స్వామివారి తెప్పోత్సవానికి పకడ్బ
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో వైభవంగా ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాయమ్య బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు తెల్లవారుజామున ఆలయ తల
Bhadrachalam | ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా భద్రాచల రామాలయంలో శ్రీరామచంద్రస్వామి రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. మంగళవారం నిజ రూపమైన శ్రీరామావతారంలో స్వామివారు పూజలు అందుకున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించామని, ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేశామని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గుర్తు చేశారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిన�
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం ధనుర్మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులు తెరిచి 3.30 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. గోదావరి జలాలను తీర్థ
Minister Thummala | భద్రాచలం పట్టణం(Bhadrachalam)లో గోదావరిపై నిర్మిస్తున్న రెండో వారధి(Second bridge) పనులను సత్వరం పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) జాతీయ రహదారుల ఇంజినీరింగ�
Rice Price | వర్షాభావ పరిస్థితులు.. సాగర్ ఎడమ కాల్వకు తక్కువ మొత్తంలో సాగు జలాలు.. తుపాన్ ప్రభావం.. తక్కువ మోతాదులో ధాన్యం దిగుబడులు.. ఇలా కారణం ఏదైతేనేం.. బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి.. అమాంతం పెరిగి ఆకాశాన్నంటుతు
భద్రాచలం సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు గురువారం రెండో రోజుకు చేరాయి. భద్రాద్రి రామయ్య కూర్మావతారంలో దర్శనమివ్వగా.. స్వామివారిని చూసి భక్తులు మురిసిపోయారు. పూజా కా�
నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. భద్రాచలంలోని ఓ ప్రైవేటు స్థలంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు సీపీఐలో కొ�
Bhadrachalam | భద్రాచలంలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య రోజుకొక అవతారంలో దర్శనమివ్వనున్నారు. తొలుత పగల్పత్తు ఉత్సవాల్లో
ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలకు భద్రాచలం వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, సెక్టార్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల జిల్లా అధికార
భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. తొలుత పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే భద్రాచలం పట్టణం సర్వా�