భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సీతారాములకు అర్చకులు ఆదివారం స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి సుప్రభాతం పలికారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలకు దేవస్థానం రూ.1.22 కోట్లను వెచ్చించగా.. రూ.67,31,342 ఆదాయం వచ్చిందని దేవస్థానం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో డిసెంబర్ 1వ తేదీన ప్రారంభమైన కార్తీక పునర్వసు దీక్షలు గురువారం ముగిశాయి. దీక్షా విరమణను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాద్రి రామాలయాని
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేస
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం నుంచి నిర్వహించనున్న నెహ్రూ కప్ క్రికెట్ పోటీల కోసం మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. కాగా.. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మైదానంల
వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు అందునా సోమవారం కావడంతో సమ్మక్క జాతరకు ముందు ఎములాడ రాజన్న సన్నిధికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.
ప్రభువు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. ఆదివారం ములకపాడులోని చర్చిలో క్రైస్తవులకు క్రిస్మస�
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగతున్నాయని, ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గోదావరి తీరంలో జరుగనున్న స్వామివారి తెప్పోత్సవానికి పకడ్బ
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో వైభవంగా ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాయమ్య బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు తెల్లవారుజామున ఆలయ తల
Bhadrachalam | ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా భద్రాచల రామాలయంలో శ్రీరామచంద్రస్వామి రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. మంగళవారం నిజ రూపమైన శ్రీరామావతారంలో స్వామివారు పూజలు అందుకున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించామని, ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేశామని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గుర్తు చేశారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిన�
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం ధనుర్మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులు తెరిచి 3.30 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. గోదావరి జలాలను తీర్థ
Minister Thummala | భద్రాచలం పట్టణం(Bhadrachalam)లో గోదావరిపై నిర్మిస్తున్న రెండో వారధి(Second bridge) పనులను సత్వరం పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) జాతీయ రహదారుల ఇంజినీరింగ�
Rice Price | వర్షాభావ పరిస్థితులు.. సాగర్ ఎడమ కాల్వకు తక్కువ మొత్తంలో సాగు జలాలు.. తుపాన్ ప్రభావం.. తక్కువ మోతాదులో ధాన్యం దిగుబడులు.. ఇలా కారణం ఏదైతేనేం.. బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి.. అమాంతం పెరిగి ఆకాశాన్నంటుతు