Minister KTR | ద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ కోటకు బీటలు పడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్యపై ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు అసమ్మతి గళం వినిపించారు. �
పవిత్రోత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం సీతారామ, లక్ష్మణమూర్తులకు పవిత్రారోపణం నిర్వహించారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపంలో ఆశీనులను చేసి
Amit Shah | ఖమ్మం : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా భద్రాచలం పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. ఆదివారం తొలుత ఢిల్లీ నుంచి హెలికాఫ్టర్లో బయల్దేరి ఏపీలోని విజయవాడకు చేరుకుని.. అక్కడి నుంచి భద్రాచలం వచ్చి సీతారామచంద
Bhadrachalam | నలుగురు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు భద్రాచలం ఎస్పీ వినీత్ తెలిపారు. ఎస్పీ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. కొరియర్ల రూ.20లక్షలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, వాటిని మా
భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఐదు రోజులపాటు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులు దాటి 56.10 అడుగులకు చేరిన నీటిమట్టం మంగళవారం 27 అడుగులకు చేరింది.
భద్రాచలం వద్ద గోదారమ్మ శాంతించింది. మూడు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన వరద ఆదివారం నుంచి క్రమేపీ తగ్గుతూ 50 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సోమవారం ఉదయం నాటికి మొదటి ప్రమ�
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari River) ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నది. ఆదివారం ఉదయం గోదావరి నీటిమట్టం 54.9 అడుగులకు చేరింది.
Bhadrachalam | భద్రాచలం వద్ద గంట గంటకూ పెరుగుతున్న వరద ఉధృతి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 24 గంటలు గడిచినా 53 అడుగులకు పైగానే ప్రవాహం. ఎగువ నుంచి పరుగులు పెడుతూ వస్తున్న వరదతో గోదావరి వద్ద శుక్రవారం రా�
Bhadrachalam | భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి 53.1 అడుగులుగా ఉన్న నీటిమట్టం (Water Levels) తెల్లారేసరికి అడుగుమే�
భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గురువారం సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టిన ప్రవాహం అర్ధరాత్రి నుంచి పెరుగుతూ వచ్చింది. శుక్రవారం రాత్రి 7గంటలకు నీటిమట్టం 52 అడుగులకు చేరుకున్నది. రాత్రి 9 గ�
Godavari | ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు నీటిమట్టం 52 అడుగులకు చేరుకున్నది. రాత్రి 9 గంటల సమయంలో గోదావరి నీటిమట్టం 53.1 అడుగులకు చేరింది. దీంతో భద్రాద్రి కల�
Godavari | ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గురువారం సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టిన ప్రవాహం అర్ధరాత్రి నుంచి పెరుగుతూ వచ్చింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు నీటిమట్టం 52 అడుగులకు చేరుకున్నద