Bhadrachalam | వచ్చేనెల 17న భద్రాచలంలో సీతారాముల కల్యాణం, 18న మహా పట్టాభిషేక వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం ఆన్ లైన్ లో టికెట్లు జారీ చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు చెప్పారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం ఉదయం అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన పూజలు చేశారు. ఆరగింపు, సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్యహోమాలు చేపట్టారు.
‘నేను బీఆర్ఎస్ను వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నేను కడ వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతాను’ అని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు.
Tellam Venkat Rao | తాను బీఆర్ఎస్ను వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. కడవరకు బీఆర్ఎస్లోనే ఉంటానని తెలిపారు.
దక్షిణ అయోధ్యపురి భద్రాద్రిలో కొలువైన రామయ్య కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆలయ వైదిక కమిటీ ఈ మే రకు సోమవారం ఆలయ ఈవో రమాదేవికి నివేదిక అందించింది. ఏప్రిల్ 17న పట్టణంలోని మిథిలా ప్రాంగణంలో శ్రీరా�
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన రోడ్డు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు
భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావును ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి కలిశారు. వారిద్దరూ ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లా�
Vishnu Deo Sai | ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి (Chhattisgarh CM) విష్ణుదేవ్ సాయ్ (Vishnu Deo Sai) భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తన అనుచరులతో కలిసి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వెళ్లిన ఛత్తీస్గఢ్ సీఎ�
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23, 24 తేదీల్లో సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తున్నందున స్వామివారికి రోజువారీగా నిర్వహించే నిత్య కల్యాణాలు నిలిపి వేయనున్నట్లు దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి ఒక ప్ర
క్రీడలతోనే ఆత్మవిశ్వాసం, స్నేహభావం పెంపొందుతుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. దుమ్ముగూడెం వైద్యశాల పక్కన క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీ సోమవారంతో ముగిసింది.
TSRTC | కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు.. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా కత్తిపూడి హైవేపై బోల్తా పడింది. డ్రైవర్ భాస్కర్ రావుకు బీపీ డౌన్ కావడంతో బస
గిరిజనుల అభ్యున్నతే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని, అందుకు అనుగుణంగా ఐటీడీఏ యంత్రాంగం పని చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన ఐట�
Telangana | రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేండ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మం�