భద్రాద్రి రాములోరి కల్యాణానికి సిరిసిల్ల నేత కార్మికుడు విజయ్ త్రీడీ కలర్ బంగారు చీరను తయారు చేసి ఆదివారం ఆవిష్కరించారు. సీతమ్మ కోసం మూడు వర్ణాలతో త్రీడీ చీరను మగ్గంపై నేశారు.
భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవానికి సంబంధించి చేపట్టిన పనులన్నీ రేపటికల్లా పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం భద్రాచలంలో రామయ్య కల్యాణ మహోత�
ఉగాది రోజున మంగళవారం భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. మంగళవారం నుంచి ఈ నెల 23 వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.
TSRTC | శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ స
భద్రాద్రి రామాలయంలో శనివారం అపచారం చోటుచేసుకున్నది. మహబూబాబాద్ మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ భద్రాచలం పర్యటనకు వచ్చారు.
Bhadrachalam | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భద్రాచలంలోని కూనవరం రహదారిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
దక్షిణాది అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 17న శ్రీరామనవమి (Sri Rama Navami) సందర్భంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సెక్టార్ టికెట్లను సోమవారం నుంచి ఆన్లైన్ల�
Bhadrachalam | వచ్చేనెల 17న భద్రాచలంలో సీతారాముల కల్యాణం, 18న మహా పట్టాభిషేక వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం ఆన్ లైన్ లో టికెట్లు జారీ చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు చెప్పారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం ఉదయం అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన పూజలు చేశారు. ఆరగింపు, సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్యహోమాలు చేపట్టారు.
‘నేను బీఆర్ఎస్ను వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నేను కడ వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతాను’ అని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు.
Tellam Venkat Rao | తాను బీఆర్ఎస్ను వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. కడవరకు బీఆర్ఎస్లోనే ఉంటానని తెలిపారు.
దక్షిణ అయోధ్యపురి భద్రాద్రిలో కొలువైన రామయ్య కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆలయ వైదిక కమిటీ ఈ మే రకు సోమవారం ఆలయ ఈవో రమాదేవికి నివేదిక అందించింది. ఏప్రిల్ 17న పట్టణంలోని మిథిలా ప్రాంగణంలో శ్రీరా�
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన రోడ్డు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు
భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావును ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి కలిశారు. వారిద్దరూ ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లా�