CM KCR | హైదరాబాద్ : రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) శ్రీరామ నవమి( Sri Rama Navami ) శుభాకాంక్షలు తెలిపారు. సీతారామచంద్రమూర్తులను తమ ఆరాధ్య దైవాలుగా, ఇలవేల్పుగా హిందువులు కొలుచుకుంటారని తెల�
భద్రాచల (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రమూర్తిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు. సతీసమేతంగా భద్రాద్రి ఆలయానికి చేరుకున్న మంత్రి.. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామ
CM KCR | శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేకనిధి నుంచి కోటి రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు.
భద్రగిరి కల్యాణ శోభ సంతరించుకున్నది. సీతారామచంద్రస్వామి కల్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాములోరి కల్యాణం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సారి క�
శ్రీరామనవమి ఉత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం భద్రాచలం రానున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రం 5:30 గంటలకు ఖమ్మం చేరు�
Bhadradri | భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం ఈ నెల 30న జరుగనున్నది. ఈ సందర్భంగా కల్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. ప్రత్యేక నిధుల నుంచి సీఎం కేసీఆర్ నిధులు కే�
TSRTC | భద్రాచలం శ్రీ సీతారామచంద్వ్రామి కల్యాణోత్సవ తలంబ్రాలు కావాలని కోరుకునే వారికి ఆర్టీసీ ఇంటి ముంగిటకు తీసుకురానున్నది. ముందస్తుగా రూ.116లు చెల్లించి బుక్ చేసుకుంటే తలంబ్రాలను ఇంటి వద్దనే పొందవచ్చు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అంతరాలయంలోని మూలవరులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం 108 స్వర్ణ పుష్పాలతో స్వామివారికి అర్చన జరిపారు.
Bhadrachalam | అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ పాలనపై నిత్యం పడి ఏడ్చే ఆ పత్రికకు నిజాలతో పనిలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయటానికి విఫలయత్నం చేసే ఆ విషపుత్రి�
అటవీ సంపదను రక్షించేందుకు పటిష్ట చర్యలతో ముందుకెళ్లాలని భద్రాద్రి జిల్లా అటవీ శాఖ అధికారి (ఐఎఫ్ఎస్) రంజిత్నాయక్ సూచించారు. రాష్ర్టాల సరిహద్దుల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు.
పోడు రైతులు దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపనున్నారు. ఈనెలాఖరు నుంచే రాష్ట్రవ్యాప్తంగా పట్టాలు పంపిణీ చేస్తామని శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
Sri Rama Navami | భద్రాద్రి సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆలయ వైదిక కమిటీ శ్రీరామనవమి ముహూర్తాన్ని ఖరారు చేసింది.