రాష్ట్ర ప్రభుత్వం పంపిన రూ.కోటి ప్రత్యేక నిధులతో భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణమహోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించామని, ఇదే రీతిలో శుక్రవారం పుష్కర పట్టాభిషేకాన్నీ ఇంతే వైభవంగా పూర్తి చేస్త
కుటుంబ జీవనానికి శ్రీసీతారామచంద్రమూర్తులు ఆదర్శమూర్తులని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రా వు స్తుతించారు. కుటుంబ విలువలు క్షీణిస్తున్న వర్తమాన కాలంలో సీతారాముల ఆశయాలను, విలువలను అన్వయించుకుంటూ ఆదర్శవం�
CM KCR | హైదరాబాద్ : రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) శ్రీరామ నవమి( Sri Rama Navami ) శుభాకాంక్షలు తెలిపారు. సీతారామచంద్రమూర్తులను తమ ఆరాధ్య దైవాలుగా, ఇలవేల్పుగా హిందువులు కొలుచుకుంటారని తెల�
భద్రాచల (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రమూర్తిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు. సతీసమేతంగా భద్రాద్రి ఆలయానికి చేరుకున్న మంత్రి.. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామ
CM KCR | శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేకనిధి నుంచి కోటి రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు.
భద్రగిరి కల్యాణ శోభ సంతరించుకున్నది. సీతారామచంద్రస్వామి కల్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాములోరి కల్యాణం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సారి క�
శ్రీరామనవమి ఉత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం భద్రాచలం రానున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రం 5:30 గంటలకు ఖమ్మం చేరు�
Bhadradri | భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం ఈ నెల 30న జరుగనున్నది. ఈ సందర్భంగా కల్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. ప్రత్యేక నిధుల నుంచి సీఎం కేసీఆర్ నిధులు కే�
TSRTC | భద్రాచలం శ్రీ సీతారామచంద్వ్రామి కల్యాణోత్సవ తలంబ్రాలు కావాలని కోరుకునే వారికి ఆర్టీసీ ఇంటి ముంగిటకు తీసుకురానున్నది. ముందస్తుగా రూ.116లు చెల్లించి బుక్ చేసుకుంటే తలంబ్రాలను ఇంటి వద్దనే పొందవచ్చు.