Rashtrapati Draupadi murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుము ఆలయం వద్ద రాష్ట్రపతికి ఆలయ
Draupadi murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం చేరుకున్నారు. ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన రాష్ట్రపతి.. 11 గంటలకు భద్రాచలం చేరుకున్నారు.
‘వామనావతారా పాహిమాం.. పాహిమాం..’ అంటూ భక్తులు పులకించిపోయారు. భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి.
పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. 28న ఉదయం 7:20 గంటలకు హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయం నుంచి బయల్దేరుతారు.
Bhaddrachalam | పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. దీంతో అధికార యంత్రాంగం గత నాలుగురోజులుగా అక్కడే మకాం వేసి ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26 నుంచి 30 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 28న భద్రాచలం చేరుకొని సీతారామచంద్రస్వామిని దర్శించుకోనున్నారు.
President Drupadi Murmu | తీర్థయాత్రల పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం ( పిల్గ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచ్యువల్లీ ఆగ్మెంటేషన్ డ్రైవ్-ప్రసాద్ ) పథకాన్ని వరంగల్లోని రామప్ప(రుద్రేశ్వర) ఆలయం, భద్రాచ�
Bhadradri | భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం రూ.1.04 కోట్లు వచ్చిందని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో బానోత్ శివాజీ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో గురువారం దేవస్థానం హుండీలను లెక్కించినట్లు చెప్