Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి నీటి మళ్లీ పెరుగుతున్నది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బుధవారం ఉదయం 5 గంటలకు 49.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం 7 గంటల సమయానికి 49.8 అడుగులకు
47 అడుగులకు చేరుకున్న గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ నేడు 55 అడుగులకు చేరే అవకాశం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ఖమ్మం, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కాళేశ్వరం: భద్రాచలం వద్ద గో�
హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరోసారి పెరుగుతున్నది. గంట గంటకు ప్రవాహం ఎక్కువవుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గోదావరి నీటిమట్టం 41.2 అడుగులుగా ఉన్నది. ప్రస్తుతం నదిలో 8,56,949 క్యూసెక్కుల వరద �
ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల అనే ఐదు గ్రామాలు భౌగోళికంగా తెలంగాణలో ఉన్నాయి. ఈ గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేయడం ద్వారా మున్ముందు స
కరోనా కారణంగా రద్దయిన పుష్పుల్ రైళ్లు మళ్లీ కూతపెట్టాయి. ప్యాసింజర్ రైళ్లను తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బోర్డుకు పలుమార్లు విన్నవించడంతో సోమవారం వరంగల్-సికింద్రాబాద్, విజయవాడ
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందే ఉంటుంది. దేశంలో ఎలాంటి విపత్తులు సంభవించినా బాధితులకు మేమున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తుంటారు. గతంలో కేరళ, వరంగల్, హైదరాబ
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండంతో గోదావరిలో క్రమంగా వరద అధికమవుతున్నది.
హైదరాబాద్ : గోదావరి నదిలో ప్రవాహం తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 47.10 అడుగుల మేర ప్రవహిస్తున్నది. ప్రస్తుతం 11,03,210 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నది. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్థా
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమంగా తగ్గుతూ వస్తున్నది. గోదారి నీటిమట్టం ప్రస్తుతం 47.9 అడుగులకు చేరగా, 11,39,230 క్యూసెక్కులుగా ప్రవాహం ఉన్నది.
భద్రాచలం వద్ద గోదావరి మంగళవారం మరింత తగ్గుముఖం పట్టింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు 55.8 అడుగులుగా ఉన్న నీటిమట్టం రాత్రి 7 గంటలకు 3వ ప్రమాద హెచ్చరికకు దిగువన 49 అడుగులకు చేరింది. వరద ప్రవాహం క్రమేణా తగ్గ�