Godavari | భద్రాచలం వద్ద గోదావరి (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. బుధవారం ఉదయం 5 గంటలకు 54.3 అడుగులకు చేరుకుంది. అయితే మంగళవారం రాత్రి 8 గంటలకు 53 అడుగులు
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఇక్కడి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఇక్కడ నీటిమట్టం 53 అడుగులకు చేరింది. ఈ రాత్రికి ఇక్కడి నీటిమట్టం 55 అడుగులకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో
Bhadrachalam | గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 52.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి వరుసగా మూడో రోజూ కొనసాగింది. గురువారం ఉదయం నుంచి క్రమేణా పెరుగుతూ రాత్రి 7 గంటల వరకు 52.40 అడుగులకు చేరుకున్నది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు సహ�
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి నీటి మళ్లీ పెరుగుతున్నది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బుధవారం ఉదయం 5 గంటలకు 49.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం 7 గంటల సమయానికి 49.8 అడుగులకు
47 అడుగులకు చేరుకున్న గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ నేడు 55 అడుగులకు చేరే అవకాశం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ఖమ్మం, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కాళేశ్వరం: భద్రాచలం వద్ద గో�
హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరోసారి పెరుగుతున్నది. గంట గంటకు ప్రవాహం ఎక్కువవుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గోదావరి నీటిమట్టం 41.2 అడుగులుగా ఉన్నది. ప్రస్తుతం నదిలో 8,56,949 క్యూసెక్కుల వరద �
ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల అనే ఐదు గ్రామాలు భౌగోళికంగా తెలంగాణలో ఉన్నాయి. ఈ గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేయడం ద్వారా మున్ముందు స
కరోనా కారణంగా రద్దయిన పుష్పుల్ రైళ్లు మళ్లీ కూతపెట్టాయి. ప్యాసింజర్ రైళ్లను తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బోర్డుకు పలుమార్లు విన్నవించడంతో సోమవారం వరంగల్-సికింద్రాబాద్, విజయవాడ