హైదరాబాద్ : వర్షంలోనే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ మరికాసేపట్లో భద్రాచలం చేరుకోనున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుంచి సీఎం
CM KCR | గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. వాన పడుతున్నప్పటికీ ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఆదివారం ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గాన
Bhadrachalam | ఉగ్రగోదావరి శాంతించింది. ఎగువన వర్షాలు లేకపోవడంతో క్రమంగా వరద తగ్గుముఖం పడుతున్నది. భద్రాచలం వద్ద వదర ఉధృతి తగ్గుతూ వస్తున్నది. గోదవారి నీటిమట్టం ప్రస్తుతం 64 అడుగులకు చేరుకున్నది.
వరద బాధితులకు మంత్రుల భరోసా ముంపు ప్రాంతాల్లో విస్తృత పర్యటన.. గ్రామాల్లో సహాయక చర్యల పర్యవేక్షణ నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 16: గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రుల
భారీ వానలకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది శాంతించింది. వరద తగ్గుముఖం పట్టింది. దీంతో భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి తగ్గిపోయింది. శుక్రవారం అర్ధరాతి వరకు 71.9 అడుగుల మేర ప్రవహించి క్రమంగా తగ్గిముఖం పట్టింది. ప్రస
హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహోగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా శాంతిస్తున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా వరద ఉధృతి తగ్గుముఖంపడుతున్నది. నదిలో కొద్దిమేర నీటిమట్టం తగ్గింది. ప్రస్తుతం �
Minister Puvvada Ajay | ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రూపం దాల్చింది. దీంతో రాములవారి పాదాల చెంత 70 అడుగుల ఎత్తులో ప్రవహహిస్తున్నది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి వరద తగ్గాలని మంత్రి పువ్వాడ �
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి వదర ఉధృతి కొనసాగుతున్నది. గోదారి నీటిమట్టం 71.20 అడుగులకు చేరింది. ప్రస్తతం గోదావరిలోకి 24.38 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నది.
71 అడుగులకు చేరిన వరద ప్రవాహం 22 ఏండ్ల క్రితం నాటి రికార్డు బద్దలు రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు జలదిగ్బంధంలో ఏజెన్సీ ప్రాంతాలు హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం/వరంగల్ (నమస్తే తెలంగాణ ప్రతిన�