హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహోగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా శాంతిస్తున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా వరద ఉధృతి తగ్గుముఖంపడుతున్నది. నదిలో కొద్దిమేర నీటిమట్టం తగ్గింది. ప్రస్తుతం �
Minister Puvvada Ajay | ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రూపం దాల్చింది. దీంతో రాములవారి పాదాల చెంత 70 అడుగుల ఎత్తులో ప్రవహహిస్తున్నది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి వరద తగ్గాలని మంత్రి పువ్వాడ �
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి వదర ఉధృతి కొనసాగుతున్నది. గోదారి నీటిమట్టం 71.20 అడుగులకు చేరింది. ప్రస్తతం గోదావరిలోకి 24.38 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నది.
71 అడుగులకు చేరిన వరద ప్రవాహం 22 ఏండ్ల క్రితం నాటి రికార్డు బద్దలు రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు జలదిగ్బంధంలో ఏజెన్సీ ప్రాంతాలు హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం/వరంగల్ (నమస్తే తెలంగాణ ప్రతిన�
హైదరాబాద్ : గోదావరి నదికి వరద పోటెత్తుతున్నది. చరిత్రలో రెండోసారి 70 అడుగులను మించి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం గోదావరిలో 24.18లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. వరద మరింత
హైదరాబాద్ : భారీ వర్షాలకు గోదావరి మహోగ్రరూపం దాల్చింది. వర్షాలు తగ్గినా వరద పోటెత్తుతున్నది. గంట గంటకు నీటి ప్రవాహం ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నది. భద్రాచలం వద్ద ప్రవాహం 70 అడుగుల మార్క్ను చేరింది. ప్రస
హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం కొనసాగుతున్నది. గంట గంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద రికార్డు స్థాయిలో ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం నీటి
భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం కొనసాగుతున్నది. గంట గంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. దీంతో ప్రమాదకర స్థాయిని మించి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భద్రాచలం వద్ద �