ఒకే నెలలో రెండోసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ రాత్రికి 66 అడుగులు చేరుకునే అవకాశం భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తుతున్నది. బుధవారం రాత్రి
Bhadrachalam | భద్రచాలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. మంగళవారం ఉదయం తగ్గిన ప్రవాహం మళ్లీ పెరిగుతూ వస్తున్నది. దీంతో నీటిమట్టం మళ్లీ 53 అడుగులకు చేరింది.
Bhadrachalam | ఎగువన ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. భారీగా వరద వస్తుండటంతో ఉదయం 7 గంటలకు 51.20 అడుగులకు చేరింది.
హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండడంతో వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 20 గేట్ల ఎత్తి నీటిని దిగువ�
హైదరాబాద్ : గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతున్నది. ఎగువతో పాటు నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నదిలోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం భారీగా పెరగడంతో �
హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదులకు వరద పోటెత్తుతున్నది. ఇప్పటికే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున
Godavari | రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వానలతో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నదిలో గంటగంటకు వరద ప్రవాహం పెరిగిపోతున్నది. ఎగువనుంచి భారీగా వరద పోటెత్తడంతో రాములవారి పాదాల వద్ద గోదావరి నీటిమట�
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదికి వరద పోటెత్తుతున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రికి భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదారమ్మ 43 అడుగులకు చే�
భద్రాచలం : భద్రాచలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పెనుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. స్�
భద్రాచలం, మే 21 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో 292 కిలోల గంజాయిని పట్టుకున్నారు. భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహీమున్సీసా బేగం తెలిపిన వివరాల ప్రకారం.. కారులో గంజాయిని తరలిస్తున్నరన్న విశ్వసనీ
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలంలో (Bhadrachalam) ఆబ్కారీశాఖ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఏపీ నుంచి వస్తున్న కారులో గంజాయి ప్యాకెట్లు లభించాయి.
భద్రాచలం, మే 8: భద్రాచలం దివ్యక్షేత్రంలో ఆదివారం జగదభిరాముడి పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి రోజు శ్రీరామ పునర్వసు దీక్ష తీసుకొన్న భక్తులు శనివారం దీక్ష విరమణ చేశారు. ఆదివారం పుష్యమి న