Bhadradri | కుండపోతగా కురిసిన వానలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో జిల్లాలోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర ఆవరణలోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్లాంట్ ఆవరణలోని కోల్స్టాక్ పాయింట్ వద్దకు గోదావర�
Bhadrachalam | భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం కొనసాగుతున్నది. దీంతో ప్రమాదకర స్థాయిని మించి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భారీగా వరద పోటెత్తడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. భద్రాచలం వద్ద ప్రస్తుతం రికార్డు స�
అదనపు కంటింజెన్సీ ప్లాన్ రూపొందించండి ప్రమాదకర స్థాయికి గోదావరి వరద సీఎస్తో టెలికాన్ఫరెన్స్లో మంత్రి పువ్వాడ 4 జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలి కాన్ఫరెన్స్ హైదరాబాద్ జూలై 14(నమస్తే తెలంగాణ): గోదావర�
హైదరాబాద్ : గోదావరి నదికి భారీగా వరద పోటెత్తుతున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో 19.04లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవా�
హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నది. భారీ వర్షాల నేపథ్యంలో నదిలోకి వరద పోటెత్తుతున్నది. శ్రీరాంసాగర్ జలాశయం నుంచి భద్రాచలం వరకు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గోదావరి వద�
Bhadrachalam | గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం పెరుగుతున్న. దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించా�
Bhadrachalam | భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. దీంతో భద్రాచలం వద్ద వేగంగా నీటిమట్టం పెరుగుతున్నది. ప్రస్తుతం రామయ్య పాదాల చెంత 17.14 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది.
గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. గంటగంటకూ ప్రవాహ వేగం మారుతున్నది. భద్రాచలం వద్ద బుధవారం 63 అడుగుల మేర ప్రవహిస్తున్నది. 1976 తరువాత భద్రాచలం వద్ద 60 అడుగులు దాటి ప్రవహించడం ఇది ఆరోసారి అని అధికారులు చెప్తున్�
ఒకే నెలలో రెండోసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ రాత్రికి 66 అడుగులు చేరుకునే అవకాశం భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తుతున్నది. బుధవారం రాత్రి
Bhadrachalam | భద్రచాలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. మంగళవారం ఉదయం తగ్గిన ప్రవాహం మళ్లీ పెరిగుతూ వస్తున్నది. దీంతో నీటిమట్టం మళ్లీ 53 అడుగులకు చేరింది.
Bhadrachalam | ఎగువన ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. భారీగా వరద వస్తుండటంతో ఉదయం 7 గంటలకు 51.20 అడుగులకు చేరింది.
హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండడంతో వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 20 గేట్ల ఎత్తి నీటిని దిగువ�