హైదరాబాద్ : గోదావరి నదికి వరద పోటెత్తుతున్నది. చరిత్రలో రెండోసారి 70 అడుగులను మించి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం గోదావరిలో 24.18లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. వరద మరింత
హైదరాబాద్ : భారీ వర్షాలకు గోదావరి మహోగ్రరూపం దాల్చింది. వర్షాలు తగ్గినా వరద పోటెత్తుతున్నది. గంట గంటకు నీటి ప్రవాహం ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నది. భద్రాచలం వద్ద ప్రవాహం 70 అడుగుల మార్క్ను చేరింది. ప్రస
హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం కొనసాగుతున్నది. గంట గంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద రికార్డు స్థాయిలో ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం నీటి
భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం కొనసాగుతున్నది. గంట గంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. దీంతో ప్రమాదకర స్థాయిని మించి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భద్రాచలం వద్ద �
Bhadradri | కుండపోతగా కురిసిన వానలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో జిల్లాలోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర ఆవరణలోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్లాంట్ ఆవరణలోని కోల్స్టాక్ పాయింట్ వద్దకు గోదావర�
Bhadrachalam | భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం కొనసాగుతున్నది. దీంతో ప్రమాదకర స్థాయిని మించి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భారీగా వరద పోటెత్తడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. భద్రాచలం వద్ద ప్రస్తుతం రికార్డు స�
అదనపు కంటింజెన్సీ ప్లాన్ రూపొందించండి ప్రమాదకర స్థాయికి గోదావరి వరద సీఎస్తో టెలికాన్ఫరెన్స్లో మంత్రి పువ్వాడ 4 జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలి కాన్ఫరెన్స్ హైదరాబాద్ జూలై 14(నమస్తే తెలంగాణ): గోదావర�
హైదరాబాద్ : గోదావరి నదికి భారీగా వరద పోటెత్తుతున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో 19.04లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవా�
హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నది. భారీ వర్షాల నేపథ్యంలో నదిలోకి వరద పోటెత్తుతున్నది. శ్రీరాంసాగర్ జలాశయం నుంచి భద్రాచలం వరకు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గోదావరి వద�
Bhadrachalam | గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం పెరుగుతున్న. దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించా�
Bhadrachalam | భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. దీంతో భద్రాచలం వద్ద వేగంగా నీటిమట్టం పెరుగుతున్నది. ప్రస్తుతం రామయ్య పాదాల చెంత 17.14 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది.
గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. గంటగంటకూ ప్రవాహ వేగం మారుతున్నది. భద్రాచలం వద్ద బుధవారం 63 అడుగుల మేర ప్రవహిస్తున్నది. 1976 తరువాత భద్రాచలం వద్ద 60 అడుగులు దాటి ప్రవహించడం ఇది ఆరోసారి అని అధికారులు చెప్తున్�