వరద ముంపులో ఉన్న భద్రాచలంలో సహాయ, పునరావాస కార్యక్రమాలను ప్రభుత్వం శరవేగంగా చేపడుతున్నది. తాగు నీరు, పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీరాజ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొంటున్నారు. వేర్వేరు జిల్లాల నుంచి సిబ�
ఇటీవల గోదావరి నదికి వచ్చిన వరదలతో భద్రాచలం మునిగిపోవటానికి ఏపీలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కారణం కాదని ఆ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు బుకాయించారు. భవిష్యత్తులో భద్రాచలం ముంపునకు గురికాకుండా ఉం
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముప్పు పొంచి ఉన్నదని తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి వరదలతో నష్టపోయిన వారికి కేంద్రం పరిహారమివ్వా
భద్రాచలం క్షేత్రాన్ని వరద ముప్పు నుంచి శాశ్వతంగా తప్పించడానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టడం కోసం పట్టణం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కేంద్�
హైదరాబాద్ : భద్రాచలం వరద ముంపు బాధితుల ఆవేదనను అర్థం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ విజ్ఞప్తి చేశారు. భద్రాచలం పక్కనే ఉన్న గ్రామాలను తిరిగి తెలంగాణకు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజ�
భద్రాద్రి కొత్తగూడెం : క్లౌడ్ బరస్ట్పై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందన్నారు. క్లౌడ్ బరస్ట్పై ఏదో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నా
హైదరాబాద్ : వర్షంలోనే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ మరికాసేపట్లో భద్రాచలం చేరుకోనున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుంచి సీఎం
CM KCR | గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. వాన పడుతున్నప్పటికీ ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఆదివారం ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గాన
Bhadrachalam | ఉగ్రగోదావరి శాంతించింది. ఎగువన వర్షాలు లేకపోవడంతో క్రమంగా వరద తగ్గుముఖం పడుతున్నది. భద్రాచలం వద్ద వదర ఉధృతి తగ్గుతూ వస్తున్నది. గోదవారి నీటిమట్టం ప్రస్తుతం 64 అడుగులకు చేరుకున్నది.
వరద బాధితులకు మంత్రుల భరోసా ముంపు ప్రాంతాల్లో విస్తృత పర్యటన.. గ్రామాల్లో సహాయక చర్యల పర్యవేక్షణ నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 16: గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రుల
భారీ వానలకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది శాంతించింది. వరద తగ్గుముఖం పట్టింది. దీంతో భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి తగ్గిపోయింది. శుక్రవారం అర్ధరాతి వరకు 71.9 అడుగుల మేర ప్రవహించి క్రమంగా తగ్గిముఖం పట్టింది. ప్రస