హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందే ఉంటుంది. దేశంలో ఎలాంటి విపత్తులు సంభవించినా బాధితులకు మేమున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తుంటారు. గతంలో కేరళ, వరంగల్, హైదరాబ
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండంతో గోదావరిలో క్రమంగా వరద అధికమవుతున్నది.
హైదరాబాద్ : గోదావరి నదిలో ప్రవాహం తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 47.10 అడుగుల మేర ప్రవహిస్తున్నది. ప్రస్తుతం 11,03,210 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నది. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్థా
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమంగా తగ్గుతూ వస్తున్నది. గోదారి నీటిమట్టం ప్రస్తుతం 47.9 అడుగులకు చేరగా, 11,39,230 క్యూసెక్కులుగా ప్రవాహం ఉన్నది.
భద్రాచలం వద్ద గోదావరి మంగళవారం మరింత తగ్గుముఖం పట్టింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు 55.8 అడుగులుగా ఉన్న నీటిమట్టం రాత్రి 7 గంటలకు 3వ ప్రమాద హెచ్చరికకు దిగువన 49 అడుగులకు చేరింది. వరద ప్రవాహం క్రమేణా తగ్గ�
వరద ముంపులో ఉన్న భద్రాచలంలో సహాయ, పునరావాస కార్యక్రమాలను ప్రభుత్వం శరవేగంగా చేపడుతున్నది. తాగు నీరు, పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీరాజ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొంటున్నారు. వేర్వేరు జిల్లాల నుంచి సిబ�
ఇటీవల గోదావరి నదికి వచ్చిన వరదలతో భద్రాచలం మునిగిపోవటానికి ఏపీలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కారణం కాదని ఆ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు బుకాయించారు. భవిష్యత్తులో భద్రాచలం ముంపునకు గురికాకుండా ఉం
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముప్పు పొంచి ఉన్నదని తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి వరదలతో నష్టపోయిన వారికి కేంద్రం పరిహారమివ్వా
భద్రాచలం క్షేత్రాన్ని వరద ముప్పు నుంచి శాశ్వతంగా తప్పించడానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టడం కోసం పట్టణం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కేంద్�
హైదరాబాద్ : భద్రాచలం వరద ముంపు బాధితుల ఆవేదనను అర్థం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ విజ్ఞప్తి చేశారు. భద్రాచలం పక్కనే ఉన్న గ్రామాలను తిరిగి తెలంగాణకు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజ�
భద్రాద్రి కొత్తగూడెం : క్లౌడ్ బరస్ట్పై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందన్నారు. క్లౌడ్ బరస్ట్పై ఏదో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నా