భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు 31.5 అడుగులు ఉన్న నీటిమట్టం క్ర�
ఇటీవల గోదావరి వరదలు వచ్చి భద్రాచలం వద్ద ప్రజలు నిరాశ్రయులవుతుంటే సీఎం కేసీఆర్ దేవుడిలా వచ్చి అక్కడి వారిని రక్షించారని రాష్ట్ర రవాణా శాఖ మంతి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. జోరున వర్షం కురుస్తున్
భద్రాద్రి కొత్తగూడెం : పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో కన్నుమూశారు. 1983వ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఎల్జీ షోరూంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి షోరూం మొత్తం వ్యాపించడంతో
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. రూ. 1.18 కోట్ల విలువ చేసే 594 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్�
Bhadrachalam | భద్రాచలంలో గోదావరి ఉధృతి తగ్గింది. ఎగువనుంచి ప్రవాహం నెమ్మదించడంతో భద్రాచలం వద్ద వరద గోదావరి శాంతించింది. మూడు రోజుల క్రితం 53 అడుగులు దాటి ప్రమాదకరంగా
ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమేణా తగ్గుముఖం పడుతున్నది. బుధవారం రాత్రి 11 గంటలకు 54.20 అడుగుల వద్ద నీటిమట్టం ఉండగా మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగింది. గురువారం ఉదయం 6 గంటలకు 53.50 అడుగులకు చేరుకుని అప్పటి నుంచ
Godavari | భద్రాచలం వద్ద గోదావరి (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. బుధవారం ఉదయం 5 గంటలకు 54.3 అడుగులకు చేరుకుంది. అయితే మంగళవారం రాత్రి 8 గంటలకు 53 అడుగులు
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఇక్కడి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఇక్కడ నీటిమట్టం 53 అడుగులకు చేరింది. ఈ రాత్రికి ఇక్కడి నీటిమట్టం 55 అడుగులకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో
Bhadrachalam | గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 52.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి వరుసగా మూడో రోజూ కొనసాగింది. గురువారం ఉదయం నుంచి క్రమేణా పెరుగుతూ రాత్రి 7 గంటల వరకు 52.40 అడుగులకు చేరుకున్నది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు సహ�