సకల గుణాభిరాముడు, సమాజానికి ఆదర్శప్రాయుడైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి శుక్రవారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మిథిలా స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగింది. రాజ లాంఛనాలతో నిర్వహించిన ఈ వేడుకను భక్
రాష్ట్ర ప్రభుత్వం పంపిన రూ.కోటి ప్రత్యేక నిధులతో భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణమహోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించామని, ఇదే రీతిలో శుక్రవారం పుష్కర పట్టాభిషేకాన్నీ ఇంతే వైభవంగా పూర్తి చేస్త
కుటుంబ జీవనానికి శ్రీసీతారామచంద్రమూర్తులు ఆదర్శమూర్తులని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రా వు స్తుతించారు. కుటుంబ విలువలు క్షీణిస్తున్న వర్తమాన కాలంలో సీతారాముల ఆశయాలను, విలువలను అన్వయించుకుంటూ ఆదర్శవం�
CM KCR | హైదరాబాద్ : రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) శ్రీరామ నవమి( Sri Rama Navami ) శుభాకాంక్షలు తెలిపారు. సీతారామచంద్రమూర్తులను తమ ఆరాధ్య దైవాలుగా, ఇలవేల్పుగా హిందువులు కొలుచుకుంటారని తెల�
భద్రాచల (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రమూర్తిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు. సతీసమేతంగా భద్రాద్రి ఆలయానికి చేరుకున్న మంత్రి.. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామ
CM KCR | శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేకనిధి నుంచి కోటి రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు.
భద్రగిరి కల్యాణ శోభ సంతరించుకున్నది. సీతారామచంద్రస్వామి కల్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాములోరి కల్యాణం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సారి క�