పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. 28న ఉదయం 7:20 గంటలకు హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయం నుంచి బయల్దేరుతారు.
Bhaddrachalam | పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. దీంతో అధికార యంత్రాంగం గత నాలుగురోజులుగా అక్కడే మకాం వేసి ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26 నుంచి 30 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 28న భద్రాచలం చేరుకొని సీతారామచంద్రస్వామిని దర్శించుకోనున్నారు.
President Drupadi Murmu | తీర్థయాత్రల పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం ( పిల్గ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచ్యువల్లీ ఆగ్మెంటేషన్ డ్రైవ్-ప్రసాద్ ) పథకాన్ని వరంగల్లోని రామప్ప(రుద్రేశ్వర) ఆలయం, భద్రాచ�
Bhadradri | భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం రూ.1.04 కోట్లు వచ్చిందని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో బానోత్ శివాజీ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో గురువారం దేవస్థానం హుండీలను లెక్కించినట్లు చెప్
Mulugu Dist | కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కరెన్సీ నోట్లను పెద్ద మొత్తంలో తరలిస్తుండగా ములుగు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ గురువారం జిల్లా కేంద్రంలో�
Bhadrachalam KIMS | భద్రాచలంలోని కిమ్స్ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని సిటీ స్కాన్ విభాగంలో విద్యుత్ షాక్తో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారి
Bhadrachalam | దక్షిణాది అయోధ్య భద్రాచల రాములవారి సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజైన నేడు అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు