Bhadradri | భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ పరిధిలోని చిత్రకూట మండపంలో గురువారం ఆలయ ఈవో శివాజీ నేతృత్వంలో సిబ్బంది, అధికారులు స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు.
ఖమ్మంలో బుధవారం జరుగనున్న బీఆర్ఎస్ సభలో పాల్గొనేందుకు, సభ జయప్రదం కోసం ప్రచారం చేసేందుకు మంగళవారం సైకిల్ యాత్రగా బయలుదేరాడు భద్రాచలానికి చెందిన బీఆర్ఎస్ వీరాభిమాని తూతూక ప్రకాశ్. తెలంగాణ ఉద్యమక�
Bhadrachalam | భద్రాచలంలో కిడ్నాప్ అయిన బాలుడిని రాజమహేంద్రవరంలో అమ్మేశారు. ఈ కేసును భద్రాచలం టౌన్ పోలీసులు ఛేదించారు. భద్రాచలం ఏఎస్సీ రోహిత్ రాజ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.
Vaikuntha Ekadashi | భద్రాచలం వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సీతారామచంద్రస్వామి ఉత్తర ద్వారదర్శనం నుంచి సోమవారం భక్తులను అనుగ్రహించనున్నారు. రామయ్య దర్శనానికి భారీగా
Bhadrachalam | దక్షిణాది అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలంయలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ చంద్రుడు
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెం దిన సమ్మక్క సారలమ్మ వంటి జాతరలు సమాజంలో విలువలు పెంపొందింపజేయడానికి దోహదపడతాయని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పేర్కొన్నారు. రామప్ప ఆలయంలో శిల్పసంపద అద్భుతమని కొనియాడారు.
Draupadi murmu | దేశ సమగ్ర వికాసానికి మహిళా సాధికారత అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏకలవ్య ఆదర్శ పాఠశాలల ద్వారా గిరిజనులకు నాణ్యమైన విద్య అందుతున్నదని చెప్పారు. భద్రాచలం
Rashtrapati Draupadi murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుము ఆలయం వద్ద రాష్ట్రపతికి ఆలయ
Draupadi murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం చేరుకున్నారు. ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన రాష్ట్రపతి.. 11 గంటలకు భద్రాచలం చేరుకున్నారు.
‘వామనావతారా పాహిమాం.. పాహిమాం..’ అంటూ భక్తులు పులకించిపోయారు. భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి.
పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. 28న ఉదయం 7:20 గంటలకు హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయం నుంచి బయల్దేరుతారు.
Bhaddrachalam | పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. దీంతో అధికార యంత్రాంగం గత నాలుగురోజులుగా అక్కడే మకాం వేసి ఏర్పాట్లు పూర్తి చేశారు.