భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అంతరాలయంలోని మూలవరులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం 108 స్వర్ణ పుష్పాలతో స్వామివారికి అర్చన జరిపారు.
Bhadrachalam | అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ పాలనపై నిత్యం పడి ఏడ్చే ఆ పత్రికకు నిజాలతో పనిలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయటానికి విఫలయత్నం చేసే ఆ విషపుత్రి�
అటవీ సంపదను రక్షించేందుకు పటిష్ట చర్యలతో ముందుకెళ్లాలని భద్రాద్రి జిల్లా అటవీ శాఖ అధికారి (ఐఎఫ్ఎస్) రంజిత్నాయక్ సూచించారు. రాష్ర్టాల సరిహద్దుల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు.
పోడు రైతులు దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపనున్నారు. ఈనెలాఖరు నుంచే రాష్ట్రవ్యాప్తంగా పట్టాలు పంపిణీ చేస్తామని శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
Sri Rama Navami | భద్రాద్రి సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆలయ వైదిక కమిటీ శ్రీరామనవమి ముహూర్తాన్ని ఖరారు చేసింది.
Bhadradri | భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ పరిధిలోని చిత్రకూట మండపంలో గురువారం ఆలయ ఈవో శివాజీ నేతృత్వంలో సిబ్బంది, అధికారులు స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు.
ఖమ్మంలో బుధవారం జరుగనున్న బీఆర్ఎస్ సభలో పాల్గొనేందుకు, సభ జయప్రదం కోసం ప్రచారం చేసేందుకు మంగళవారం సైకిల్ యాత్రగా బయలుదేరాడు భద్రాచలానికి చెందిన బీఆర్ఎస్ వీరాభిమాని తూతూక ప్రకాశ్. తెలంగాణ ఉద్యమక�
Bhadrachalam | భద్రాచలంలో కిడ్నాప్ అయిన బాలుడిని రాజమహేంద్రవరంలో అమ్మేశారు. ఈ కేసును భద్రాచలం టౌన్ పోలీసులు ఛేదించారు. భద్రాచలం ఏఎస్సీ రోహిత్ రాజ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.
Vaikuntha Ekadashi | భద్రాచలం వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సీతారామచంద్రస్వామి ఉత్తర ద్వారదర్శనం నుంచి సోమవారం భక్తులను అనుగ్రహించనున్నారు. రామయ్య దర్శనానికి భారీగా
Bhadrachalam | దక్షిణాది అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలంయలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ చంద్రుడు
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెం దిన సమ్మక్క సారలమ్మ వంటి జాతరలు సమాజంలో విలువలు పెంపొందింపజేయడానికి దోహదపడతాయని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పేర్కొన్నారు. రామప్ప ఆలయంలో శిల్పసంపద అద్భుతమని కొనియాడారు.
Draupadi murmu | దేశ సమగ్ర వికాసానికి మహిళా సాధికారత అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏకలవ్య ఆదర్శ పాఠశాలల ద్వారా గిరిజనులకు నాణ్యమైన విద్య అందుతున్నదని చెప్పారు. భద్రాచలం