Governor Tamilisai | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) రెండు రోజులపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి రైలులో బయలుదేరిన గవర్నర్ తమిళిసై కొత్తగూడెం చేరుకున్నారు.
Sri Rama Kalyanam | భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మూలమూర్తులకు వేదపండితులు ఏకాంతంగా తిరుకల్యాణం నిర్వహించారు. అనంతరం సీతాసమేత కల్యాణ రాముడు మిథిలా మండపానికి చేరుకున్నాడు.
Bhadrachalam | భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి భద్రాచలం క్షేత్రం ముస్తాబైంది. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మూలమూర్తులకు ఏకాతంగా తిరుకల్�
హైదరాబాద్ : భద్రాద్రిలో సీతారామ స్వామి కల్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్రస్వామి వారల ఎదుర్కోలు మహోత్సవం మిథిలా మైదానంలో శనివారం సాయంత్రం కనుల పండువగా నిర్వహించారు. రాష్ట్ర
Bhadrachalam | భద్రాచలంలో (Bhadrachalam) శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేటి నుంచి రామయ్య కల్యాణంలో ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. శనివారం సాయంత్రం మిథిలా స్టేడియంలో
భద్రాచలం, ఫిబ్రవరి 22: భద్రాచలం దేవస్థా నంలో ఈ ఏడాది నిర్వహించే శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల టికెట్ ధరలను పెంచుతున్నట్టు ఈవో శివాజీ తెలిపారు. మంగళవారం ఈవో మీడియాకు వివరాలు వెల్లడించారు. గతంలో రూ.5 వేలు ఉన్న �
హైదరాబాద్ : భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సనోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 2 నుంచి 16వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఏప్రిల్ 10న భద్రాచలంలో భక్తుల జయజయధ�
దమ్మపేట: దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో తుమ్మలను ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎ�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో బుధవారం సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. భక్త రామదాసు కాలం నుంచి ప్రతి నెల ఏదోక ఉత్సవాన్ని నిర్వహించడం అనవాయితీగా వస్తున్నది. అందులో భాగం�