భద్రాచలం:ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, చేసే పనిని దైవంగా భావించినప్పుడే వృత్తి పట్ల అంకితభావం ఉంటుందని ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు అన్నారు. గురువారం నర్సింగ్ శిక్షణ కళాశాలను ఆయన ఆకస్మికంగా �
భద్రాచలం: భద్రాచల సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాళ్లమ్మ అందించిన 30 పాశురాలను చదివి వాటి అర్థాన్ని, పరమార్థాన్ని వివరించారు అర్చకులు. తెల్లవారుజామునే అమ్మవా
భద్రాచలం: భద్రాద్రి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో నిబంధనలను అనుసరించి అధ్యయనోత్సవాలను నిర్వహిస్తున్నారు.భక్తులు ఆయా అవతారాల్లో దర్శనమిస్తున్న జగదభి�
Bhadrachalam | దక్షిణాది అయోధ్య భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో రూపంలో శ్రీరామచంద్రుడు దర్శనమివ్వనున్నారు.
Bhadradri | దక్షిణాది అయోధ్యలో భద్రాద్రి శ్రీరామచంద్ర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. సోమవారం నుంచి ఈ నెల 23 వరకు ముక్కోటి ఏకాదశి
చండ్రుగొండ:కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తుందని జడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం తిప్పనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కే
అశ్వారావుపేట:తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాల్సిందేనని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి ఆందోళనను మరింత ఉదృత
భద్రాచలం:భద్రాచలం ఏజన్సీలో ఉన్న ఏకైక బీఈడీ కళాశాల ఉనికిని కాపాడాలని భద్రాచలం ఆదివాసీ సంఘం ప్రధాన కార్యదర్శి పాయం రవివర్మ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్కు పీహెచ్డీ ఉండాలి. క�
భద్రాచలం: గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన సీనియారిటీ జాబితాను అవకతవకలు లేకుండా సిద్ధం చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శనివారం సందర్భంగా అంతరాలయంలోని మూలమూర్తులకు అర్చకులు స్వర్ణ తులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సు�
Bhadrachalam | భద్రాచలం (Bhadrachalam) శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుంచి ఉత్తర ద్వార దర్శనం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి.
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి ఓ భక్తుడు వితరణ అందించాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన కస్తూరి సుబ్రహ్మణ్య శర్మ రూ