దుమ్ముగూడెం: మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలోని శ్రీసంగమేశ్వర శివాలయంలో శివపార్వతుల కల్యాణం గురువారం మాసశివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రాఘవశర్మ ఆధ్వర్యంలో మేళతాళాల�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి ఓ దాత విరాళం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ఆత్మూరి ప్రకాశరావు, కాశీ అన్
భద్రాచలం: భద్రాచలం పట్టణంలో ఇటీవల గంజాయి ఎక్కువగా పట్టుబడుతుండటంతో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జీ. అంజన్ రావు భద్రాచలంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా డీసీ ఆదేశాల మేరకు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీ�
సారపాక: మణుగూరులోని బొంబాయికాలనీ వద్ద ఉన్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి కనకాచారి తీవ్రంగా ఖండించారు. మణుగ�
శ్రీరామాయణ్ యాత్ర తిరుగు ప్రయాణంలో భద్రాచలంలో స్టాప్ యాత్రికులకు భద్రాద్రి సందర్శనకు అవకాశం దక్షిణమధ్య రైల్వే ప్రకటన హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): అయోధ్య నుంచి రామేశ్వరం వరకు శ్ర�
భద్రాచలం, నవంబర్ 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో శుక్రవారం మరోమారు గంజాయి పట్టుబడింది. ఎన్ఫోర్స్మెంట్ సీఐ సర్వేశ్వర్, భద్రాచలం ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మ�
భద్రాచలం: భద్రాచలం అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన విశ్రాంత ఉద్యోగి కోదండరామయ్య అనారోగ్యంతో మృతి చెందారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో లాబ్ టెక్నిషియన్గా పనిచేస్తూ మెడికల్ ఎంప్లాయిస్ కార్పొరేషన్ సొ�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని సినీ నిర్మాత పత్తికొండ కుమార స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ తాయారమ్మ వారిని, ఆం
భద్రాచలం: టీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశాన్నిరేపు జరగనున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఎ�
హుజురాబాద్ : గెల్లు గెలుపు కోసం ఓ అభిమాని వినూత్న ప్రచారం చేపట్టాడు. హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపుకోసం భద్రాచలానికి చెందిన గిరిజనుడు తూతిక ప్రకాశ్ సైకిల్ యాత్ర
భద్రాచలం: పట్టణంలోని రెవిన్యూ కాలనీలో అక్రమంగా తరలిస్తున్న రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవిన్యూ అధికారులు పట్టుకున్నారు. రెవిన్యూ కాలనీలో బియ్యం కొంటున్నారని అందినసమాచారంతో ఆర్ఐ నరసింహారావు ఆ
భద్రాచం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంఆధ్వర్యంలో ఈరోజు పౌర్ణమి సందర్భంగా శబరి స్మృతియాత్ర నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ తెలిపారు. కోవిడ్-19 నిబంధనల మేరకు కొద్దిమంది అర
మణుగూరు : మండల పరిధిలోని ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కలకలం రేపింది. గుట్టమల్లారం పంచాయతీకి చెందిన ఎల్లబోయిన రాము(24) పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అటవీ ప్�