భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో రేపటి నుంచి ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్లు ఆన్లైన్లో ఉంచనున్నట్లు దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ ఓ ప్రకటనలో తెలిపారు. దేవస్థానం ఆధ్వర్�
భద్రాచలం:సరోజిని వృద్ధాశ్రమం నిర్వాహకురాలు సరోజనమ్మ సేవలు అభినందనీయమని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. మంగళవారం మణుగూరు పట్టణానికి చెందిన “జనం కోసం మనం” అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గూడ�
భద్రాచలం: భద్రాద్రి రామయ్యను తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీధర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మంగళవారం రామయ్యను దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు, అ�
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల కేటాయింపు పారదర్శకంగా ఉండాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మునిగడప రామాచారి, జిల్లా అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్యలు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం �
భద్రాచలం:నవజీవన్ ట్రస్ట్ ట్రస్టీ కే.శ్రీధర్ ఆచార్య ను ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డు ఫర్ దివ్యాంగజీవన్ -2020 వరించింది. దివ్యాంగుల సాధికారత కోసం కృషి చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఇటీవల దేశ రాజధా
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని శనివారం ఖమ్మం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికార
పర్ణశాల : మండల పరిధిలో జీసీసీ ఆధ్వర్యంలో ఏడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జీసీసీ డీఎం కుంజా వాణి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నబండిరేవు, అంజిపాక, నల్లబెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్ల
భద్రాచలం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాతా మధుసూదన్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ ర
దుమ్ముగూడెం: మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలోని శ్రీసంగమేశ్వర శివాలయంలో శివపార్వతుల కల్యాణం గురువారం మాసశివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రాఘవశర్మ ఆధ్వర్యంలో మేళతాళాల�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి ఓ దాత విరాళం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ఆత్మూరి ప్రకాశరావు, కాశీ అన్
భద్రాచలం: భద్రాచలం పట్టణంలో ఇటీవల గంజాయి ఎక్కువగా పట్టుబడుతుండటంతో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జీ. అంజన్ రావు భద్రాచలంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా డీసీ ఆదేశాల మేరకు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీ�
సారపాక: మణుగూరులోని బొంబాయికాలనీ వద్ద ఉన్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి కనకాచారి తీవ్రంగా ఖండించారు. మణుగ�
శ్రీరామాయణ్ యాత్ర తిరుగు ప్రయాణంలో భద్రాచలంలో స్టాప్ యాత్రికులకు భద్రాద్రి సందర్శనకు అవకాశం దక్షిణమధ్య రైల్వే ప్రకటన హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): అయోధ్య నుంచి రామేశ్వరం వరకు శ్ర�