భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమానికి ఏపీలోని విశాఖపట్నం ఎంవీపీ కాలనీకి చెందిన పేరిచర్ల రూపవతి, జానకి రామరాజు దంపతులు వితరణ అ�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా రామాలయం గాలిగోపురానికి అభిముఖంగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చే�
భద్రాచలం: ఐటీడీఏ భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని నిరుద్యోగ గిరిజన యువత కోసం అక్టోబర్ 7న జాబ్ మేళా నిర్వహించనున్నారు. నవత ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈజాబ్మేళా నిర్వహిస్తున్నట్
పర్ణశాల :వాహన తనిఖీల్లో అనుమానితుడిని దుమ్ముగూడెం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం…మండల పరిధిలోని పర్ణశాల సమీపంలో తనికీలు చేస్తుండగా ఓ వ్యక్తి క
భద్రాచలం: భద్రాద్రి సీతారామచంద్రస్వామివారిని కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్ రాజు శనివారం దర్శించుకున్నారు. రామాలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంతరాలయంలో ప్�
భద్రాచలం: కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ కార్మిక సంఘం నాయకులు ముందుండాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. శుక్రవారం టీఆర్ఎ�
పర్ణశాల: పర్ణశాల ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సీతమ్మవాగు పెరిగి నారచీరెల ప్రాంతం పూర్తిగా మునిగింది. ఈకారణంగా భక్తులు పర్ణశాల రాముడిని దర్శించుకుని ఆ ప్రాం�
భద్రాచలం : పర్ణశాలమండల పరిధిలోని పెద్దనల్లబల్లి రైతువేదికలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేం�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంల
భద్రాచలం: ట్రైకార్ ఆర్థిక స్వావలంబన పథకం ద్వారా ఐటీడీఏ ఆధ్వర్యంలో మంజూరు చేసే స్వయం ఉపాధి పథకాలతో గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ తెలిపారు. గురువారం ఐటీడీఏ సమావేశ మం
భద్రాచలం:తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ సర్వీస్ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
భద్రాచలం: పాఠశాలలో సేవలు అందిస్తున్న ఉపాధ్యాయుడు కే శ్రీనివాసరావుకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆందోళన చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓకు సమాచారమిచ్చారు. ఆయన స్పందించి వైద్యారోగ్యశాఖాధి�
భద్రాచలం: భద్రాచలం బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి యువకుడు గల్లంతయ్యాడు. ఏపీలోని యటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన శివ అనే యువకుడు మంగళవారం ద్విచక్రవాహనంపై భద్రాచలం బ్రిడ్జి వద్దకు చేరుకుని, �