భద్రాచలం: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడమే పరిష్కారమని సీఆర్పీఎఫ్ 141 కమాండెంట్ హరి ఓం ఖరే అన్నారు. గురువారం గ్రీన్ భద్రాద్రి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని గురుకుల పాఠశాలలో మొక్కలు నాటారు. పర్యావరణ అభివృ�
దమ్మపేట : టీఆర్ఎస్ జెండా పండుగ వాడవాడలా పండుగ లా కొనసాగింది. గురువారం మండలంలోని ప్రతి గ్రామంలో గులాబీ జెండా రెపరెపలాడింది. నాగుపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు గులాబి జెండాను ఎగరవేసారు. ముష్ట�
భద్రాచలం: శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామివారు గురువారం రాత్రికి భద్రాచలం విచ్చేస్తున్నారని, రెండు రోజులు భద్రాచలంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని జీయర్ మఠం బాధ్యులు గట్టు వెంకటాచార్య బ�
భద్రాచలం : వాడవాడలా జెండా పండుగను వేడుకలా నిర్వహించాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాల కమిటీలను పున
భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని ఏఎస్ఆర్ కాలనీలో అక్రమగా తరలిస్తున్న 8క్వింటాళ్ల రేషన్ బియ్యాన్నిరెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తహశీల్థార్ శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఆర్ఐ, వీఆర్వ�
పర్ణశాల: పవిత్ర పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో వైష్ణవ ఆచారం ప్రకారం అర్చకులు బుధవారం ఘనంగా ఉట్లోత్సవాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయంలో ఉత్సవమూర్తులు, మూలవిరాట్లకు నూతన
పర్ణశాల : కేంద్ర, రాష్ట్ర ఆదేశాల మేరకు పోషణ్ అభియాన్ వారోత్సవాలను మండలంలోని పర్ణశాల, బండిరేవు, పెద్దనల్లబల్లి, గౌరారం, నల్లబెల్లి, ప్రగళ్లపల్లి గ్రామాల్లో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సూరారం అంగన్�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో శ్రావణ బహుళ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపు�
భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత అన్నదాన పథకానికి భద్రాచలం పట్టణానికి చెందిన కందాల రమేష్, కావ్య దంపతులు రూ. 50,001లు వితరణగా అందజేశారు. రామయ్యను దర్శించుక�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో శ్రావణ బహుళ మాసోత్సవాల్లో భాగంగా శనివారం సందర్భంగా అంతరాలయంలోని మూలమూర్తులకు స్వర్ణ తులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆ�
దమ్మపేట: నూతనంగా నియమితులైన బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావును జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కట్టా మల్లి�
చండ్రుగొండ: విష జ్వరంతో యువకుడు మృతి చెందిన సంఘట గురువారం మండలంలో చోటు చేసుకుంది. తిప్పనపల్లి గ్రామానికి చెందిన ఆకుల ధనుష్(18) గత మూడు రోజుల క్రితం జ్వరంతో కొత్తగూడెం ప్రవేటు ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ప్లేట�
చర్ల : జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్కుమార్ నాయుడు బుధవారం చర్ల అటవీప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అటవీశాఖ పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. సుబ్బంపేట, వద్దిపేట లో ప్లాంటేషన్ లను ఆయన సందర్�
భద్రాచలం: భద్రాచలశ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 28న శ్రీమద్భాగవత సప్తాహం కార్యక్రమాన్ని ప్రారంభించి సెప్టెంబర్ 3 వరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ బుధవారం ఓ ప్రకటనలో తె�